వెలుగు ఓపెన్ పేజ్
ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకే సీఎంల మార్పు
వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమ రాజకీయ, ఎన్నికల వ్య
Read Moreవిశ్లేషణ: విశ్వనగరం పేరుతో ఇన్ని అబద్ధాలా?
నాలుగు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో 18 రాష్ట్రాల వాళ్లు నివసిస్తుండగా వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు
Read Moreఇంజనీరింగ్ ఫీజులు అడ్డగోలుగా పెంచుతరా!
రాష్ట్రంలో ఈ ఏడాది 172 ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతులు పొందాయి. అందులో 157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కాగా, మిగిలిన 15 ప్రభుత్వ కాలేజీలు. ఇవి వివిధ యూన
Read Moreఏడేండ్లయినా సంచార జాతులకు సాయం అందలే
ఏడేండ్ల తెలంగాణలో సంచార జాతుల బతుకులు మారలేదు. సర్కారు ఆర్భాటంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేల కోట్లు బడ్జెట్కేటాయింపులు చూపిందే తప్ప ఆ మొత్తంల
Read Moreఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే శిక్షలు తప్పవ్!
సోషల్ మీడియా ద్వారా దొరుకుతున్న సమాచారాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్ న్యూస్, పాత వీడియోలను పోస్ట్
Read Moreఅరాచకాలపై తిరగబడిన పోరాటయోధుడు
స్వయం కృషితో చరిత్రలో తన పేరు రాసుకున్న ప్రజ్ఞాశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవిత చరిత్రను, చరిత్రను వేరు చేసి చూడడం దాదాపుగా అసాధ్యం. ప్రత్
Read Moreవిద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలె
విద్యాహక్కు చట్టం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. 6 నుంచి 14 ఏండ్ల వయసు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాల్సి ఉన్నా.. గ్రామీణ,
Read Moreముఖ్యమంత్రులకు పదవి టెన్షన్!
ఆరు నెలల కాలంలో ఐదు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మారారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో కాంగ్రెస్, ఉత్తరాఖండ్ లో బీజేపీ ముఖ్యమంత్రులను మార్చ
Read Moreవరి కొనకపోతే.. రైతుకు గోసే!
ఈసారి వానాకాలం వరి పంటను కొనలేమని, వరిని మానుకుని ఇతర పంటలు వేయాలని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంటను ఎఫ్
Read Moreతెలంగాణ కోసం కొట్లాడినోళ్లకు కొలువులేవి?
యూనివర్సిటీల్లో చదువులు పక్కకు పెట్టి, విలువైన సమయాన్ని పోగొట్టుకొని తెలంగాణ సాధనకు అహర్నిశలు పోరాటం చేసిన విద్యార్థులు.. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపా
Read Moreచదువులపై టీఆర్ఎస్ సర్కార్ చిన్నచూపు
కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో విద్యారంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది. పాలకులు ఏడేండ్లుగా ప్రతి అంశాన్ని ఓట్లు, రాజకీయంగానే చూస్తున్నారు తప్ప అభివ
Read Moreప్రతిపక్షాల ఒంటరి పోరుతో బీజేపీకే ఫాయిదా
వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు మోడీ
Read Moreఏడేండ్లల్లో ఎంబీసీల బతుకులు మారలె!
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎన్నో ఆశలు చూపిన పాలకులు రాజకీయాలే ప్రధాన ఎజెండాగా పాలన సాగిస్తున్నారు. బంగారు తెలంగాణ సాధించుకుందామని, అందరికీ సమ న్య
Read More












