వెలుగు ఓపెన్ పేజ్

యూనియన్ లీడర్లను నమ్ముతలే

రాజకీయ సమీకరణాలు, పార్టీల జోక్యం యూనియన్లను కలుషితం చేశాయి.  కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటూ.. కష్టనష్టాల్లో సంస్థతో పోరాడి హక్కులు సాధించాల్

Read More

బీపీ మండల్.. బీసీల చైతన్య స్రవంతి

కొంత మంది సాధించిన చిన్నచిన్న విజయాలకే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్టు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. మరి కొందరు ఎన్నో విజయ సౌధాలను అధిరోహించినా సాదాసీదా జీవ

Read More

అఫ్గాన్ లో తాలిబాన్ల సాంస్కృతిక విధ్వంసం

ఏ దేశానికైనా చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలే అస్తిత్వం. వాటిని నిరంతరం కాపాడుకుంటూ భవిష్యత్​ తరాలకు అందించాలని ప్రతి దేశం ప్రయత్నిస్తుంటుంది. కొన్ని దేశా

Read More

ప్రపంచంలోనే మొదటి ల్యాండ్​ సూపర్‌‌ యాచ్

సముద్రంలో సకల సదుపాయాలతో ఉండే యాచ్​​ల గురించి మనకు తెలుసు. కానీ, యాచ్​లను తలదన్నే రీతిలో ల్యాండ్​ సూపర్​ యాచ్​ను రూపొందించింది జర్మనీకి చెందిన కార్​ క

Read More

క్రాప్ ​లోన్ల​ మాఫీ ఆలస్యంతో రైతన్నలపై మిత్తిల  భారం 

ప్రభుత్వం రుణమాఫీని ఏకకాలంలో క్లియర్​చేయకపోవడంతో అన్నదాతలపై వడ్డీభారం పెరుగుతోంది. క్రాప్​లోన్​మాఫీకి రూ. 25,936 కోట్లు ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఇప్

Read More

న్యాయవ్యవస్థ నిష్పాక్షికతే దేశానికి రక్ష

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా ఉంటూ, దేని పరిధిలో అది పనిచేస్తూనే సమన్వయం కలిగి ఉండాలి. ఇవన్నీ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి.

Read More

అఫ్గానిస్తాన్ ఇప్పుడో కొత్త చైనా కాలనీ

కాబూల్ మళ్లీ తాలిబాన్ల వశమైంది. ఊహించినట్టుగానే 20 ఏండ్లుగా అమెరికా నుంచి అఫ్గానిస్తాన్​ దిగుమతి చేసుకుంటున్న ప్రజాస్వామ్యం విఫలమైంది. అఫ్గాన్​ నేటి ద

Read More

సర్కార్​ జీవోలను ఎందుకు దాస్తున్నరు?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఆర్థిక వనరులను ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి. సదరు నిధులకు తానొక ట్రస

Read More

సీఎం కేసీఆర్​ మైనార్టీలకు బంధువు కాలేరా?

తెలంగాణలో 12.5 % జనాభా గల ముస్లిం మైనార్టీల ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి సీఎం కేసీఆర్​కు తెలియనివి కావు. ముస్లింల సమస్యల గురించి అందరి కంటే నాకే

Read More

అందరికీ అందని ఆన్​లైన్​ విద్య..!

అందరికీ అందని ఆన్​లైన్​ విద్య.. బడులు తెరవాల్సిందే! కరోనా దెబ్బతో నిరుడు మార్చిలో మూతబడిన స్కూళ్లు ఇంకా తెరుచుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఆన్​లై

Read More

రాజీవ్ గాంధీ ​సంస్కరణల సృష్టికర్త

టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మా

Read More

ఈటల గెలిస్తే  హుజూరాబాద్ ప్రజలకు ఏం వస్తది?

ఈటల రాజేందర్​ గెలిస్తే హుజూరాబాద్​ ప్రజలకు ఏం వస్తుందని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఈటల భయంతోనే టీఆర్ఎస్​ ప్రభుత్వం హుజూరాబాద్​ నియోజకవర్గ

Read More

లిక్కర్​ బ్యాన్​తో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట

ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినా చివరికి ఎన్ కౌంటర్లు చేసినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం దేశంలో ఏదో చోట లైంగిక దాడులు, అత్యాచారాలు, హ

Read More