ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య మనుమరాలి పెండ్లి

ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య మనుమరాలి పెండ్లి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలు నిహారిక (వెంకయ్య కుమారుడు హర్ష, రాధమ్మ దంపతుల కూతురు) పెండ్లి హైదరాబాద్​లోని జీఎంఆర్​ ఎరీనాలో గురువారం గ్రాండ్​గా జరిగింది. హర్యానా గవర్నర్​ దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్​​రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్​, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పీసీసీ చీఫ్​​రేవంత్​ రెడ్డి, సినీనటులు చిరంజీవి, నాగార్జున, పలువురు మంత్రులు, నాయకులు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు.