ముంజంపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వివేక్ వెంకటస్వామి

ముంజంపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న   వివేక్ వెంకటస్వామి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జగిత్యాల గొడిశెల పెట్ లోని శ్రీ చెన్నకేశవనాథ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని..ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు శాలువతో సత్కరించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ముంజంపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.