గ‌ణేష్ మండపాలను ఏర్పాటు చేసి తీరుతాం

గ‌ణేష్ మండపాలను ఏర్పాటు చేసి తీరుతాం

సికింద్రాబాద్ : ప్రభుత్వం..పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా గణేష్ మండపాల‌ను ఏర్పాటు చేసి తీరుతామ‌న్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, బీజేపి లీడ‌ర్ బండపల్లి సతీష్. రంజాన్, బక్రీద్ పండుగ‌లకు అనుకూలంగా ఉండి..కోవిడ్ నిబంధనల పేరుతో వినాయక మండపాలకు అడ్డంకులు ఎందుకన్నారు. చిలుకలగూడ మున్సిపల్ గ్రౌండ్ లో మేకలు అమ్మడానికి పర్మిషన్ ఇచ్చి..వినాయక మండపానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరి ముస్లింలకు ఒక‌ తీరు..హిందువులకు మ‌రొక‌ తీరుగా ఉంద‌న్నారు.