కేరళలో కొనసాగుతున్న‌ వీకెండ్ కర్ఫ్యూ

కేరళలో కొనసాగుతున్న‌ వీకెండ్ కర్ఫ్యూ

కేరళలో వీకెండ్ కర్ఫ్యూకొనసాగుతోంది. అక్కడ భారీగా కేసులు పెరుగుతుండటంతో పినరయ్ విజయన్ సర్కార్ వారాంతపు కర్ఫ్యూ విధించింది. మాస్కు పెట్టుకొని వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశించారు. కేరళలో రోజురోజుకు కేసులుపెరుగుతున్నాయి. అక్కడ నిన్న ఒక్కరోజే 50 వేల కరోనా కేసులు బయటపడ్డాయి.