హైదరాబాద్: చిట్టీల పేరుతో ఓ మహిళ రూ.కోట్లు మోసం చేసింది. ఈ సంఘటన హయత్ నగర్ లో జరిగింది. ప్రగతి నగర్ కు చెందిన పూలమ్మ అనే మహిళ చిట్టీల వ్యాపారం మొదలు పెట్టింది. పాట పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానంటూ డబ్బులు తన వద్దే ఉంచుకునేది. పెద్ద మొత్తంలో అందరినీ నమ్మించి రూ.4.5కోట్లు డబ్బులు వసూలు చేసింది. పత్తాలేకుండా పారిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25ఏళ్లుగా కాలనీలోనే ఉంటూ నమ్మించి చిట్టీల వేయించుకుని వడ్డీకి డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు 70 మంది బాధితులు. కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. 70మంది బాధితులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
చిట్టీల పేరుతో మహిళ మోసం: 70మంది ఫిర్యాదు
- హైదరాబాద్
- April 4, 2021
లేటెస్ట్
- జైపూర్ మ్యూజియంలో విరాట్ మైనపు బొమ్మ
- టమాట తోటలకు వైరస్ దెబ్బ..పెద్ద సంఖ్యలో చనిపోతున్నమొక్కలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే దీపక్, సుజీత్
- మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్
- కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నడు .. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు
- ఇది రెండు పరివార్ల నడుమ పోరు.. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి
- పారిస్ ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం
- ముంబై మహాన్.. పంజాబ్పై 9 రన్స్ తేడాతో గెలుపు
- ఇయ్యాల్నే ఫస్ట్ ఫేజ్ .. 102 లోక సభసీట్లకు ఎన్నికలు
- చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్