ఉత్తరాఖండ్ లో ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు యోగా సెషన్ నిర్వహించారు. ఐటీబీపీకి చెందిన హిమవీర్స్ 15 వేల అడుగుల ఎత్తులో యోగా సెషన్ చేపట్టారు. మంచు కురుస్తుండగానే యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం యోగా సెషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు.
మరిన్ని వార్తల కోసం..