28వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

28వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

యాదాద్రి జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర కొనసాగుతోంది. భువనగిరి నియోజవర్గం భూదన్ పోచంపల్లి మండలం వంకమామిడి నుంచి ఇవాళ గురువారం 28వ రోజు పాదయాత్ర మొదలైంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. శివారెడ్డి గూడెం, దంతూర, భీమ్నపల్లి మీదుగా ఇవాళ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం భూదన్ పోచంపల్లిలో చేనేత సదస్సులో పాల్గొననున్నారు షర్మిల.
 

 

ఇవి కూడా చదవండి

నన్ను అసెంబ్లీలో చూడొద్దన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన

నెట్ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్ షేర్ చేస్తే అదనఫు ఛార్జీలు!

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్