పాదయాత్రపై హైకోర్టుకు షర్మిల

పాదయాత్రపై హైకోర్టుకు షర్మిల

హైదరాబాద్ : ప్రజాప్రస్థానం పాదయాత్రను నిలిపివేయడంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. పోలీసులు తన పాదయాత్రను నిలిపివేశారని, పాదయాత్రకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ షర్మిల పిటిషన్ లో కోరారు. హైకోర్టులో ఇవాళ షర్మిల పాదయాత్ర పిటిషన్ పై విచారణ జరగనుంది.