ఉపాధిహామీ మెటిరియల్ నిధులు గ్రామాల్లో వాడుతున్నారా లేదా? అని భట్టి అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. భట్టికి సమాధానమిస్తూ కేసీఆర్ మాట్లాడారు. సభ్యులు సత్యదూరం అయిన అంశాలు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. కాబట్టే తాను చెప్పల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఏకగ్రీవం అయిన గ్రామాలకు ప్రోత్సాహం ఇస్తమని మేం ఎక్కడా చెప్పలేదు. ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ కాదు.. దీర్ఘ కాలిక చర్చ చేద్దాం అని కేసీఆర్ అన్నారు.
For More News..