పశ్చిమ బెంగాల్ నదియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ పరికరాలు నిల్వ చేసే గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈప్రమాదంలో ప్రాణాపాయం తప్పినా...భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. దట్టమైన పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో..స్థానికులు ఉరుకులు, పరుగులు పెట్టారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశరారు ఫైర్ సిబ్బంది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
#WATCH | Kota, Rajasthan: Fire broke out in a scrap godown early morning today. The fire tenders have reached the spot and an operation to douse the fire is underway. pic.twitter.com/7MN4YtgEit
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2024