హన్మకొండ జిల్లా: ఆర్టీసీ బస్సు బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐనవోలు మండలం ఉడతగూడెం సమీపంలో జరిగిందీ ప్రమాదం. మృతులు ఏలీయా (41),కుమార్ (36) సోదరులుగా గుర్తించారు. వీరి స్వగ్రామం ఉడతగూడెం. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం ఏర్పడింది.
ఆర్టీసీ బస్సు-బైకు ఢీ..ఇద్దరు సోదరుల మృతి
- తెలంగాణం
- November 15, 2021
లేటెస్ట్
- రిజర్వేషన్లపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి : నగేశ్
- బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
- దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి : దుర్గం దినకర్
- వికసిత్ భారత్ మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి మురుగన్
- ఇవాళ నిర్మల్కు భట్టి విక్రమార్క రాక
- సెన్సెక్స్ 383.69 పాయింట్లు డౌన్..140 పాయింట్లు పడ్డ నిఫ్టీ
- వర్షం కారణంగా ఎప్సెట్ ఎగ్జామ్ ఆలస్యం.. పేరెంట్స్ ఆందోళన
- అన్ని రకాల చెల్లింపులకు భారత్పే వన్
- కాంట్రాక్టర్లకు కొమ్ముకాసిన కేసీఆర్ : వివేక్ వెంకటస్వామి
- గాంధీ కుటుంబం కాదు జహంగీర్ల కుటుంబం : ఎంపీ ధర్మపురి అర్వింద్
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు