రైల్వేకు రూ.2.4లక్షల కోట్లు

రైల్వేకు రూ.2.4లక్షల కోట్లు

బడ్జెట్ లో కేంద్రం రైల్వేలకు రికార్డు స్థాయి కేటాయింపులు చేసింది. రైల్వేల అభివృద్ధికి రూ.2.4లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. 2013 -14తో పోలిస్తే రైల్వేలకు కేటాయించిన నిధులు 9 రెట్లు ఎక్కువ.  కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం ఎక్కువగా నిధులతో పాటు మూలధనం కింద రూ.10లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.