హైదరాబాద్

రెండు, మూడు నెలల్లో..ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభిస్తాం : మంత్రి వెంకట్ రెడ్డి

నార్త్ పార్ట్ భూసేకరణ పూర్తయింది: మంత్రి వెంకట్ రెడ్డి రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం త్వరలో ప్రధాని మోదీని కలిసి సమస్యలు వివరిస్తాం ట

Read More

ఇవాళ(ఆగస్టు 8) సిట్ విచారణకు బండి సంజయ్

  ఫోన్‌‌ ట్యాపింగ్​ కేసులో హాజరుకానున్న కేంద్రమంత్రి కేసు పూర్వాపరాలపై కేంద్ర హోంశాఖ అధికారుల ఆరా.. హోంశాఖకు రిపోర్ట్? హైద

Read More

రాష్ట్రానికి 148 టీఎంసీల నీళ్లు కావాలి

రిలీజ్ ఆర్డర్ ఇవ్వండి..కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ శాఖ రిక్వెస్ట్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు డిసెంబర్ వరకు సాగు, తాగునీటి అవసరాల కోసం 148 టీఎంస

Read More

14న బీసీ గర్జన సభ నిర్వహిస్తం : ఎమ్మెల్యే తలసాని

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌&

Read More

వృద్ధులు, దివ్యాంగులకోసం.. ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్

కూకట్ పల్లి, వెలుగు: సైబరాబాద్​పరిధిలోని పోలీసు స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులు ఇచ్చే ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్​లు ఇంటికే వెళ్లి ఇవ్వాలన

Read More

ఫేక్కస్టమర్ కేర్కు ఫోన్..రూ.1.40 లక్షలు మాయం

బషీర్​బాగ్, వెలుగు: బ్లింక్ ఇట్ కస్టమర్ కేర్ కు ఫోన్​ చేయబోయి ఓ వ్యక్తి స్కామర్ల ఉచ్చులో పడ్డాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు ఆన్​లైన

Read More

గాంధీ దవాఖాన పరిస్థితులపై..హెచ్ఆర్సీ సీరియస్

అక్టోబర్​ 27లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో దారుణమైన పరిస్థితులపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం సీర

Read More

ఇక షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్

ఆర్సీ స్మార్ట్​ కార్డు నేరుగా వాహనదారుని ఇంటికి  త్వరలో హైదరాబాద్​లో ప్రయోగాత్మకంగా అమలు వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్

Read More

బస్సు రిపేర్ చేస్తుండగా గుండెపోటు.. ఆర్టీసీ రాణిగంజ్ డిపో మెకానిక్ మృతి

మియాపూర్, వెలుగు:గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో విషాదం నింపింది. బ్రేక్‌డౌన్ అయిన ఆర్టీసీ బస్సును మరమ్మతు చేస్తు

Read More

టీచర్లు కావాలని.. విద్యార్థుల ఉపవాస దీక్ష

పరిగి, వెలుగు: తమకు ఫ్యాకల్టీ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలని, డిజిటల్​ క్లాసులతో సరిపెట్టుకోవాలంటే కుదరదని స్టూడెంట్స్​ ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల

Read More

త్వరలోనే సీఆర్ఎస్ ద్వారా.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ

సీఎం అనుమతి కోసం ప్రపోజల్స్​ పంపిన బల్దియా   ఓకే అయిన వెంటనే   కేంద్ర పోర్టల్ కు డేటా బదిలీ  ఇక ఫేక్​కు అవకాశమే ఉండదు 

Read More

ఆగని ఐటీసీ అక్రమాలు.. ఏడాదిలో రూ.710 కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులు

బీఆర్ఎస్ హయాంలో రూ.3 వేల కోట్ల పైనే.. త్వరలో ప్రభుత్వానికి రిపోర్టు  ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పక్కాగా చేయాలని అధికారుల నిర్ణయం రూ.10 క

Read More

గంజాయి మత్తులో మెడికోలు ..మేడ్చల్ లో ఈగల్ టీమ్కు చిక్కిన 32 మంది వైద్య విద్యార్థులు

స్మగ్లర్‌‌‌‌ యూపీఐలో ఫోన్​ నంబర్ల ఆధారంగా పట్టివేత టెస్టుల్లో ఇద్దరు విద్యార్థినులు సహా 9 మందికి పాజిటివ్‌‌ తల్లి

Read More