హైదరాబాద్
రెండు, మూడు నెలల్లో..ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభిస్తాం : మంత్రి వెంకట్ రెడ్డి
నార్త్ పార్ట్ భూసేకరణ పూర్తయింది: మంత్రి వెంకట్ రెడ్డి రాజకీయాల కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం త్వరలో ప్రధాని మోదీని కలిసి సమస్యలు వివరిస్తాం ట
Read Moreఇవాళ(ఆగస్టు 8) సిట్ విచారణకు బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హాజరుకానున్న కేంద్రమంత్రి కేసు పూర్వాపరాలపై కేంద్ర హోంశాఖ అధికారుల ఆరా.. హోంశాఖకు రిపోర్ట్? హైద
Read Moreరాష్ట్రానికి 148 టీఎంసీల నీళ్లు కావాలి
రిలీజ్ ఆర్డర్ ఇవ్వండి..కృష్ణా బోర్డుకు ఇరిగేషన్ శాఖ రిక్వెస్ట్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు డిసెంబర్ వరకు సాగు, తాగునీటి అవసరాల కోసం 148 టీఎంస
Read Moreవృద్ధులు, దివ్యాంగులకోసం.. ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్
కూకట్ పల్లి, వెలుగు: సైబరాబాద్పరిధిలోని పోలీసు స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులు ఇచ్చే ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలన
Read Moreఫేక్కస్టమర్ కేర్కు ఫోన్..రూ.1.40 లక్షలు మాయం
బషీర్బాగ్, వెలుగు: బ్లింక్ ఇట్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేయబోయి ఓ వ్యక్తి స్కామర్ల ఉచ్చులో పడ్డాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు ఆన్లైన
Read Moreగాంధీ దవాఖాన పరిస్థితులపై..హెచ్ఆర్సీ సీరియస్
అక్టోబర్ 27లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో దారుణమైన పరిస్థితులపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం సీర
Read Moreఇక షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్
ఆర్సీ స్మార్ట్ కార్డు నేరుగా వాహనదారుని ఇంటికి త్వరలో హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్
Read Moreబస్సు రిపేర్ చేస్తుండగా గుండెపోటు.. ఆర్టీసీ రాణిగంజ్ డిపో మెకానిక్ మృతి
మియాపూర్, వెలుగు:గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో విషాదం నింపింది. బ్రేక్డౌన్ అయిన ఆర్టీసీ బస్సును మరమ్మతు చేస్తు
Read Moreటీచర్లు కావాలని.. విద్యార్థుల ఉపవాస దీక్ష
పరిగి, వెలుగు: తమకు ఫ్యాకల్టీ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలని, డిజిటల్ క్లాసులతో సరిపెట్టుకోవాలంటే కుదరదని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల
Read Moreత్వరలోనే సీఆర్ఎస్ ద్వారా.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
సీఎం అనుమతి కోసం ప్రపోజల్స్ పంపిన బల్దియా ఓకే అయిన వెంటనే కేంద్ర పోర్టల్ కు డేటా బదిలీ ఇక ఫేక్కు అవకాశమే ఉండదు
Read Moreఆగని ఐటీసీ అక్రమాలు.. ఏడాదిలో రూ.710 కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులు
బీఆర్ఎస్ హయాంలో రూ.3 వేల కోట్ల పైనే.. త్వరలో ప్రభుత్వానికి రిపోర్టు ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పక్కాగా చేయాలని అధికారుల నిర్ణయం రూ.10 క
Read Moreగంజాయి మత్తులో మెడికోలు ..మేడ్చల్ లో ఈగల్ టీమ్కు చిక్కిన 32 మంది వైద్య విద్యార్థులు
స్మగ్లర్ యూపీఐలో ఫోన్ నంబర్ల ఆధారంగా పట్టివేత టెస్టుల్లో ఇద్దరు విద్యార్థినులు సహా 9 మందికి పాజిటివ్ తల్లి
Read More












