హైదరాబాద్
కోహ్లీ వస్తున్నాడు..ప్రాక్టీస్ షురూ చేసిన విరాట్
అక్టోబర్లో ఆసీస్తో వన్డే సిరీస్తోనే బరిలోకి లం
Read Moreఎల్పీజీ ధరల స్థిరత్వానికి.. రూ.42 వేల కోట్ల సబ్సిడీ
ఆయిల్ రంగ కంపెనీలకు రూ.30 వేల కోట్లు ఉజ్వల యోజన అమలుకు రూ.12 వేల కోట్ల సబ్సిడీ మెరైట్ స్కీమ్కోసం రూ.4,200 కోట్లు కేంద్ర కేబినెట్నిర్ణ
Read Moreమోదీ పర్యటనపై చైనా సానుకూలం
బీజింగ్: చైనాలో పర్యటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని డ్రాగన్ కంట్రీ స్వాగతించింది. తియాంజిన్ లో ఈ నెలాఖరున జరగనున్న షాంఘై సమిట్ కు నరేంద్ర
Read Moreదర్యాప్తు చేయకుండానే తప్పుడు ఆరోపణలు అంటరా?: ప్రియాంకగాంధీ
ఆధారాలు ఉంటే అఫిడవిట్ ఎందుకు? ఈసీపై ప్రియాంక గాంధీ ఫైర్ న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ లీడర్ ప్
Read Moreఎలక్షన్ ఫ్రాడ్ వల్లే ఓడిపోయా: మల్లికార్జున్ ఖర్గే
బెంగళూరు: ఎన్నికల్లో మోసం వల్లే 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా గుల్బర్గా నియోజకవర్గంలో తాను ఓడిపోయానని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తన సుదీ
Read Moreమళ్లీ అదే కూత..ట్రంప్ జోక్యంతోనే భారత్, పాక్ యుద్ధం ఆగింది.. అమెరికా విదేశాంగ మంత్రి
వాషింగ్టన్: భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తామే ఆపామనే వాదనను అమెరికా వదిలిపెట్టడంలేదు. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత్, పాకిస్తా
Read Moreట్రంప్తో ఎట్లా డీల్ చేయాల్నో.. మోదీకి సలహా ఇస్తా:నెతన్యాహు
ఆ ఇద్దరూ నాకు మంచి దోస్తులు టారిఫ్ల వివాదం త్వరలో ముగుస్తది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కామెంట్ జెరూసలేం: తనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ
Read Moreట్రంప్ టారిఫ్ ప్రభావం..దుస్తుల పరిశ్రమకు దెబ్బే!
80 శాతం మందికి నష్టాలే పెద్ద సంఖ్యలో జాబ్లాస్లు న్యూడిల్లీ: అమెరికా విధించిన 25 శాతం అదనపు టారిఫ్ వల్ల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుంద
Read Moreపాత ఐటీ బిల్లు వెనక్కి..కొత్త వెర్షన్ ఆగస్టు 11న పార్లమెంటుకు వస్తోంది
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ఉపసంహరించుకుంది. ఈ బిల్లును ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టార
Read Moreరోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి ..పెళ్లైన మూడు రోజులకే విషాదం
తిమ్మాపూర్, వెలుగు: కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్
Read Moreమంత్రులు వివేక్ వెంకటస్వామి.. దామోదరను విమర్శిస్తే ఊరుకోం..ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి
మెదక్ కలెక్టరేట్ఎదుట టీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నిరసన మెదక్టౌన్, వెలుగు: మెదక్ కలెక్టర్రాహుల్రాజ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక ఎమ్మె
Read Moreకాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇవ్వండి..ఫుల్ రిపోర్ట్ కావాలి:హరీష్ రావు
665 పేజీల ఫుల్ నివేదిక కావాలి సీఎస్కు హరీశ్రావు విజ్ఞప్తి కేసీఆర్, తన పేరుతో రెండు వేర్వేరు లేఖలు అందజేత
Read Moreములుగు జిల్లాలో హైవేపై కుంగిన వంతెన.. పునరుద్దరణ కోసం వాహనాల డైవర్షన్
ములుగు, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలో 163 హైవేపై ఉన్న ఎస్సారెస్పీ వంతెన కుంగిపోయింది. శిథిలావస్థలో ఉన్న ఎస్సార
Read More












