హైదరాబాద్
కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత లేదు
అవధూత కాశిరెడ్డి నాయన అన్నదాన సత్రం కూల్చివేత ఏపీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 30 ఏళ్లుగా ఎంతోమంది ఆకలి తీర్చుతున్న నిత్యాన్నదాన సత్రానికి
Read MoreBSNL కొత్త బెస్ట్ ప్లాన్..తక్కువ ఖర్చు..ఎక్కువ వ్యాలిడిటీ
మీరు ఎక్కువ ఖర్చుతో రీచార్జ్ చేసి విసిగిపోయారా..తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ రీచార్జ్ ప్లాన్ల కోసం ఎదురు చూస్తున్నారా..అయితే BSNL మీకో గుడ్ న్యూస్
Read Moreతాగుబోతోడు జాతిపిత అయితడా.. త్యాగాలు చేసినోళ్లు జాతిపిత అయితరా?: సీఎం రేవంత్
తెలంగాణకు జాతిపిత తాగుబోతోడు అయితడా.. త్యాగాలు చేసినోళ్లు అయితరా అని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జాతిపిత అంటే స్వాతంత్ర్యం కోసం సర్
Read Moreదుండగులను పట్టించిన పట్టించిన ఫోన్ పే.. భూలక్ష్మి ఆలయం యాసిడ్ దాడి ఘటనలో ఇద్దరు అరెస్ట్...
మార్చి 14న సైదాబాద్ లోని భూలక్ష్మి ఆలయంలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆదివారం ( మార్చి 16 ) ఇద
Read Moreగుడ్ న్యూస్: రూ. 3 లక్షల సర్కార్ లోన్..మార్చి 17 నుంచి అప్లై చేసుకోండి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రేపటి నుంచే తెలంగాణలో (మార్చి 17) రాజీవ్ యవ వికాసం దరఖాస్తులు తీసుకోనుంది ప్రభుత్వం. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు అ
Read Moreఅలర్ట్.. మరో నాలుగు రోజులు అవసరమైతేనే బయటకు రండి
తెలంగాణలో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలెర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. అధ
Read Moreహిందీని ఏ రాష్ట్రంపై బలవంతంగా అమలు చేయబోం: కిషన్ రెడ్డి
ఏ రాష్ట్రంపై కేంద్రం బలవంతంగా హిందీని రుద్దబోదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. త్రిభాషా విధానంపై డీఎంకే రాజకీయం చేస్తుందన్నారు. రూపీ సింబల్ ను
Read Moreరేవంత్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించి ర
Read More33 జిల్లాల్లో మా భూమి రథయాత్ర : విశారదన్ మహరాజ్
ధర్మ సమాజ్ పార్టీ స్టేట్ చీఫ్ విశారదన్ మహరాజ్ వెల్లడి అంబర్పేట, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడిత ప
Read Moreబడ్జెట్లో బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించాలి
దేశవ్యాప్తంగా కులగణన చేయాలి బీసీ సంఘాల భేటీలో వక్తల డిమాండ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించాలని
Read Moreతిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మోసం.. లక్షలు దండుకున్న కేటుగాళ్లు.. కేసు నమోదు
తిరుమలలో భక్తులను మోసగించే కేటుగాళ్ల భరతం పడుతున్నారు తిరుమల పోలీసులు. టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీ నంటూ .. వీఐపీ దర్శనం ఇప్పిస్తానని భ
Read Moreపంటలు ఎండకుండా సర్కారు చర్యలు
క్లస్టర్ల వారీగా పంటలపై రిపోర్టు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు ఫీల్డ్ లెవెల్లో వివరాలు సేకరిస్తున్న ఏఈవోలు పంటలను కాపాడేందుకు జిల్లా
Read Moreఇంటర్లో 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ సెకండియర్ లో భారీగా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. శనివారం మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన
Read More












