హైదరాబాద్

సీఎస్కేను వీడనున్న అశ్విన్‌‌‌‌!.. రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌కు వెళ్లే చాన్స్‌‌‌‌

రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌కు వెళ్లే చాన్స్‌‌‌‌ అధికారికంగా స్పందించని  చెన్నై ఫ్ర

Read More

మూసీ పునరుజ్జీవంతోనే వరదకు చెక్‌‌

ఆ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు  హైదరాబాద్‌‌లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన

Read More

రష్యా క్రూడ్ ఆయిల్ మరింత అగ్గువ..రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే చాన్స్

ఇప్పటికే బ్యారెల్​కు 5 డాలర్లకు పైగా డిస్కౌంట్  రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే చాన్స్  అమెరికా, ఈయూ ఆంక్షల నేపథ్యంలో భారత్​కు రష్య

Read More

213 నోటీసుల పేరుతో సెటిల్ మెంట్లు ..‘జీఐఎస్ ’తో బయటపడుతున్న బాగోతం

 సిబ్బంది, అధికారులు కలిసి బల్దియా ఆదాయానికి గండి 213 నోటీసుల పేరుతో సెటిల్ మెంట్లు   19.50 లక్షల ప్రాపర్టీలకు మాత్రమే ఆస్తిపన్ను వసూ

Read More

48 గంటల్లో సంజయ్ క్షమాపణ చెప్పాలి : కేటీఆర్

లేదంటే కోర్టుకీడుస్తా నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హద్దులు దాట

Read More

‘మన్ కీ బాత్’ తో 34 కోట్ల ఆదాయం..రాజ్యసభలో వెల్లడించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం రూ.34.13 కోట్ల ఆదాయాన్ని సమకూర్చిందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. శుక్

Read More

రైల్వే రెస్ట్ కోచ్ లో చెలరేగిన మంటలు .. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన

నలుగురికి తప్పిన ప్రమాదం     నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్​ ఆవరణలో గురువారం రాత్

Read More

అమెరికాతో ఒప్పందాలు రద్దు చేసుకోలే: రక్షణ శాఖ

స్టేటస్ కో కొనసాగిస్తున్నామని రక్షణ శాఖ వెల్లడి రాయిటర్స్ వి తప్పుడు కథనాలని వివరణ న్యూఢిల్లీ: అమెరికాతో ఆయుధ, యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద

Read More

ఎన్నాళ్లకెన్నాళ్లకు... హన్మకొండలో ఆరేండ్ల తర్వాత డబుల్ ఇండ్ల పంపిణీ

   అంబేద్కర్‍ నగర్‍లో పాతోళ్లు, నిరుపేదలు, దివ్యాంగులకు ఉద్యమకారులకు ప్రయారిటీ 2015లోనే ఇండ్ల నిర్మాణం కోసం గుడిసెలు  ఖ

Read More

ఎస్బీఐ లాభం రూ.19,160 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్​బీఐ నికరలాభం (స్టాండెలోన్​) ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్లో 12 శాతం పెరిగి రూ.19,160 కోట్లుగా రికా

Read More

కోహ్లీ వస్తున్నాడు..ప్రాక్టీస్ షురూ చేసిన విరాట్

అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌తోనే బరిలోకి లం

Read More

ఎల్పీజీ ధరల స్థిరత్వానికి.. రూ.42 వేల కోట్ల సబ్సిడీ

ఆయిల్ రంగ కంపెనీలకు రూ.30 వేల కోట్లు ఉజ్వల యోజన అమలుకు రూ.12 వేల కోట్ల సబ్సిడీ  మెరైట్ స్కీమ్​కోసం రూ.4,200 కోట్లు కేంద్ర కేబినెట్​నిర్ణ

Read More

మోదీ పర్యటనపై చైనా సానుకూలం

బీజింగ్: చైనాలో పర్యటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని డ్రాగన్ కంట్రీ స్వాగతించింది. తియాంజిన్ లో ఈ నెలాఖరున జరగనున్న షాంఘై సమిట్​ కు నరేంద్ర

Read More