లేటెస్ట్

బీజేపీలోకి టీబీజీకేఎస్​ లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు టీబీజీకేఎస్​లీడర్లు బీజేపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రాఘునాథ్ ​వెర

Read More

ప్రజా గ్రంథాలయానికి బుక్స్ అందజేత

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు లోని ప్రజా గ్రంథాలయం నిరుద్యోగులకు వరంలా మారుతోంది. గ్రామీణ ప్రాంత యువతీయువకులు ఈ

Read More

వాకర్స్​ అసోసియేషన్​కు ఎమ్మెల్యే సన్మానం

నిజామాబాద్​అర్బన్, వెలుగు: ఇటీవల కొత్తగా ఎన్నికైన రాజారాం స్టేడియం వాకర్స్​అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఎమ్మెల్యే ధన్​పాల్ ​సూర్యనారాయణను కలిశారు. ఈ

Read More

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు : దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు : వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. వరంగల్​ జిల్ల

Read More

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి : వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్​ చేశారు.  క్షేత్ర

Read More

పార్లమెంట్​ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : సిక్తా పట్నాయక్

కలెక్టర్లు సిక్తా పట్నాయక్​, ప్రావీణ్య సీపీ అంబర్​ కిశోర్​ ఝాతో కలిసి సమావేశాలు హనుమకొండ/ వరంగల్  వెలుగు: రానున్న పార్లమెంటు ఎన్నికల ని

Read More

బీర్ బాటిల్ తో కొట్టి.. వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య

వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీర్ బాటిల్ తో యువకుడిపై దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా

Read More

టెన్త్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.. సజ్జనార్ ట్వీట్

తెలంగాణలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.  ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరవుత

Read More

పిల్లలతో సహా తల్లి అదృశ్యం

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: ఇద్దరు పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పీఎస్ ​పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు

Read More

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద 3 లక్షల నగదు సీజ్

కాగజ్ నగర్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలని, రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సరైన డాక్యుమెంట్స్ ఉండా

Read More

పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం : ​బదావత్​సంతోష్

    పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు      సమావేశాల్లో జిల్లాల ఎన్నికల అధికారులు  మంచిర్యాల/ఆద

Read More

జనక్​ ప్రసాద్​కు సన్మానం

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, వేజ్ బోర్డు శాశ్వత సభ్యుడు​బి.జనక్ ​ప్రసాద్​ను మినిమమ్​ వేజ్​అడ్వైజరీ బోర్డు చైర్మన్​గా నియమిం

Read More

ఏడుపాయలలో భక్తుల సందడి

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే

Read More