లేటెస్ట్

మోదీ కలను సాకారం చేయాలి : పాయల్ శంకర్​

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకారం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీజేపీ పార్లమెం

Read More

ప్రజల ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేను : చల్లా వంశీచంద్ రెడ్డి

మహబూబ్​నగర్, వెలుగు: ‘పాలమూరు న్యాయయాత్ర’లో ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేనని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కాంగ్రెస్ &nbs

Read More

ఉద్యోగులు, కార్మికుల కోసమే కాంగ్రెస్​ ట్రేడ్ యూనియన్​లో చేరిన : ఊదరి గోపాల్

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్​లో చేరానని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు ఊదరి గోపాల్ శుక్రవారం ఓ

Read More

లోక్​సభ ఎన్నికల వేళ మావోయిస్టులపై పోలీస్​ నిఘా

జైపూర్​ఎస్టీపీపీ గెస్ట్​హౌస్​లో తెలంగాణ, మహారాష్ర్ట పోలీస్​ఆఫీసర్ల మీటింగ్​  మంచిర్యాల, వెలుగు : లోక్​సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ, మహారా

Read More

వంగూరు మండల అభివృద్ధికి రూ.70 కోట్లు

వంగూరు, వెలుగు: మండలంలో రూ. 70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్​లో మీడియాతో మాట్లాడ

Read More

ఎన్నికల్లో నోడల్ అధికారులదే కీ రోల్ : నారాయణ రెడ్డి

వికారాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులదే కీలకపాత్ర అని కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికలకు నియమించిన నోడ

Read More

మోటివేషన్ వీడియోలు చూడాలి .. లక్ష్య సాధనకు కృషి చేయాలి : సీతక్క

సెల్ ఫోన్ తో టైమ్ వెస్ట్ చేసుకోవద్దు  యవతకు మంత్రి సీతక్క హితవు ఆసిఫాబాద్, వెలుగు : యువత చేతిలో మొబైల్ ఉంది కదా అని ఏదిపడితే అది చ

Read More

ఆర్మూర్​లో వార్డుకు రూ.5 లక్షల నిధులు

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపాలిటీలోని 36 వార్డులకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మున్సిపల్​కమిషనర్ ఎ.రాజు తెలిపారు. శుక్రవారం ఇన్​చ

Read More

ల్యాంగ్వేజీ పండిట్ పోస్టులని..అప్​గ్రేడ్ చేయాలె

    హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చారిత్రాత్మకం      భాషాపండితుల సంఘాల హర్షం  హైదరాబాద్, వెలుగు : &n

Read More

నాసిరకం సీడ్స్​ ఇచ్చారంటూ రైతుల ఆందోళన

కోటగిరి, వెలుగు : నాసిరకం సీడ్స్​ విక్రయించారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం కోటగిరి గ్రోమోర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. గంగా కావేరి వరి సీడ్ అని చెప్

Read More

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా కలిగోట గంగాధర్

ఆర్మూర్, వెలుగు : బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఆర్మూర్ కు చెందిన కలిగోట గంగాధర్ నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్​కులచారి శుక్రవారం

Read More

తల్లీబిడ్డల సంరక్షణే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : కె.లక్ష్మణ్

ఘట్ కేసర్, వెలుగు :  తల్లీబిడ్డల సంరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ఆర్థిక, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్

Read More

ఆన్​లైన్ ​మోసాలపై అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు : ఆన్​లైన్ ​మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్ ​పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్స

Read More