
లేటెస్ట్
శివరాత్రిని తలపించిన ఎములాడ
శ్రావణ మాసంలోని చివరి సోమవారం కావడంతో సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయ ప
Read Moreమిషన్ భగీరథ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో చేయి కోల్పోయిన కాంట్రాక్ట్ మెకానిక్
భైంసా, వెలుగు : మిషన్భగీరథ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా నిర్మల్ జిల్లా భైంసాలో ఓ యువకుడు చేయి కోల్పోయాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreకస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత
నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 102 మంది స్టూడెంట్స్ కు పుడ్ పాయిజన్ అయ్
Read Moreశక్తి స్కీమ్ రద్దు చేయాలె.. కర్నాటక సర్కారుకు ప్రైవేట్ ఆపరేటర్ల డిమాండ్
ఉచిత రవాణాతో నష్టపోతున్నామని ఆవేదన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్.. రాష్ట్రంలో రోడ్డెక్కని 10 లక్షల వాహనాలు బెంగళూరు: మహిళల ఫ్రీ ట్రాన్స్పో
Read Moreవరంగల్లో కొనసాగుతున్న బంద్.. కేయూ వద్ద బలగాల మోహరింపు
వరంగల్ బంద్ కాకతీయ యూనివర్శిటీ (కేయూ) విద్యార్థి జాక్ పిలుపునిచ్చింది. కేయూ పీహెచ్డీ 2 కేటగిరి అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్త
Read Moreకృష్ణకాంత్ పార్క్ లో.. పనులను త్వరగా పూర్తి చేయండి : రోనాల్డ్ రోస్
హైదరాబాద్, వెలుగు: మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోప
Read Moreరాముడి గుడి ప్రారంభం తర్వాత.. గోధ్రా తరహా ఘటన జరగొచ్చు
ముంబై: యూపీలోని అయోధ్యలో రాముడి గుడి ప్రారంభం తర్వాత గోధ్రా తరహా హింసాత్మక ఘటన జరగొచ్చంటూ మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే స
Read Moreపెండింగ్ పనులపై ఫోకస్!
అడిగిందే తడువుగా ఫండ్స్ శాంక్షన్ కొత్త మండలాల ఏర్పాటుకూ చర్యలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చకచక కదులుతున్న పెండింగ్ ఫైల్స్ కామారెడ్డి,
Read Moreచేపల వలలో కొండ చిలువ
కొల్చారం, వెలుగు : మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట చెరువులో చేపల కోసం వేసిన వలకు ఓ భారీ కొండ చిలువ చిక్కింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రస్తుతం
Read Moreగాంధీ డైట్ క్యాంటీన్లో.. నిలిచిన డ్రైనేజీ నీరు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో పేషెంట్లు, డాక్టర్లకు ఫుడ్ తయారు చేసే డైట్క్యాంటీన్ లో అపరిశుభ్రత నెలకొంది. కిచెన్ ముందు డ్రైనేజీ నీర
Read Moreరూ.లక్ష రుణమాఫీ చేయాల్సిందే : రైతుల డిమాండ్
రూ.లక్ష రుణమాఫీ చేయాల్సిందే మునుగోడు మండలం కొంపెల్లిలో రైతులు ఆందోళన మునుగోడు(చండూరు), వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్
Read Moreఎమ్మెల్యే ఆత్రం సక్కు సైలెన్స్ .. కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు
అయోమయంలో ఎమ్మెల్యే వర్గీయులు కోవ లక్ష్మికి టికెట్ కేటాయించడంలో కార్యకర్తల పక్క చూపులు ఆసిఫాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధిష్టానం ఆసిఫాబాద్
Read Moreతల్లిని కాపాడబోయి కరెంట్ షాక్తో కొడుకు మృతి
వేంసూరు, వెలుగు : ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలో కరెంట్షాక్కు గురైన తల్లిని కాపాడబోయి కొడుకు మృతి చెందాడు. భీమవరం గ్రామానికి చెందిన ఐనంపూడి సరోజిని క
Read More