లేటెస్ట్

కల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు

కల్లు తాగేందుకు వెళ్లి దుందుభి నదిలో చిక్కుకున్రు 6 గంటలు శ్రమించి కాపాడిన ఆఫీసర్లు మిడ్జిల్, వెలుగు : కల్లు తాగేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు

Read More

జీ20 సమిట్​తో సామాన్యులకు ఒరిగిందేమిటి.?: ఆర్జేడీ చీఫ్​ లాలూ యాదవ్​

డియోగఢ్: జీ20 సమిట్​ వల్ల సామాన్య ప్రజలకు ఏం ఉపయోగమని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్​ లాలూ ప్రసాద్ ​యాదవ్  కేంద్రాన్ని​ ప్రశ్నించారు. సమిట్​కోసం

Read More

అభివృద్ధి పనులకు ఎంతైనా ఖర్చు చేస్తం: తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సనత్ నగర్ స

Read More

మమత పోకుంటే ఆకాశం పడిపోయేదా.?: అధిర్ రంజన్ చౌదరి

కోల్‌‌కతా: రాష్ట్రపతి ఇచ్చిన జీ20 డిన్నర్‌‌కు ఇండియా కూటమిలోని కీలక నేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకావడంపై కాంగ్రెస్ న

Read More

ఫారెస్ట్‌‌‌‌ భూములను దున్నిన రైతులు.. అడ్డుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు

ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చిన్న బోయినపల్లిలో పోడు వివాదం నెలకొంది. నాలుగేండ్లుగా  రైతులు పంటలు వేయడానికి సిద్ధం

Read More

పాత అప్లికేషన్లకే మైనార్టీ బంధు!.. కొత్తవాటిపై ఇంకా ఖరారు కాని గైడ్ లైన్స్

సూర్యాపేట, వెలుగు: మైనార్టీలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన మైనార్టీ బంధుపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. స్కీమ్‌కు సంబంధించి ఇం

Read More

ఆ ఏడు పార్టీలు నాయకత్వాన్ని.. బడుగు, బలహీన వర్గాలకు అప్పగించాలి

నల్గొండ అర్బన్, వెలుగు : ఏడు శాతం లేని రెడ్డి, వెలమ, కమ్మ అగ్రకులాలకు ఏడు పార్టీలేమిటని, ఆ పార్టీల నాయకత్వాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, సబ్బండ కులాలకు అప్

Read More

ఒక్క  అంగుళం కూడా చైనా ఆక్రమించలే లడఖ్ ఎల్‌‌జీ బీడీ మిశ్రా 

శ్రీనగర్: మన దేశ భూభాగంలో ఒక్క చదరపు అంగుళం కూడా చైనా ఆక్రమిం చలేదని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా వెల్లడించారు. బార్డర్ లో ఎలాంటి క్లిష్ట పరిస

Read More

విద్యార్థుల ఉద్యమంతో .. రగులుతున్న కేయూ

పీహెచ్​డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ మొదలైన ఆందోళన పోలీసులు తమ కాళ్లు, చేతులు విరగ్గొట్టారని స్టూడెంట్స్​ నిరసన   సెలవులు, హాస్టళ్ల బం

Read More

సనాతన ధర్మానికి అవమానంపై.. రాహుల్, ఉద్ధవ్ స్పందించరా?: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని డీఎంకే పార్టీకి చెందిన ఉదయనిధి స్టాలిన్, ఎ. రాజా సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద కామెంట్లపై కాంగ్రెస్ మాజీ చీఫ్

Read More

ఉదయనిధి స్టాలిన్ ను బర్తరఫ్ చేయాలి..  గ్రేటర్ వ్యాప్తంగా బీజేపీ నేతల ఆందోళన

ముషీరాబాద్/సికింద్రాబాద్/సీతాఫల్ మండి/మూసాపేట/ తుక్కుగూడ, వెలుగు: సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసు

Read More

ఎయిర్ పోర్టులో ఫారిన్ కరెన్సీ పట్టివేత

శంషాబాద్, వెలుగు : ఫారిన్ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు యత్నించిన ప్యాసింజర్​ను శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సిటీకి చెంది

Read More

సెప్టెంబర్ 11 నుంచి సావరిన్​ గోల్డ్​బాండ్స్​ ఇష్యూ

గ్రాము నామినల్​ వ్యాల్యూ ఈసారి రూ. 5,923 ఆన్​లైన్​లో కొంటే రూ. 50 డిస్కౌంట్​ ముంబై: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ఇండియా (ఆర్​బీఐ) మరోసారి సావరిన్​

Read More