లేటెస్ట్

డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్

గోవా కేంద్రంగా దేశంలోని ప్రధాన నగరాలకు డ్రగ్స్ ను చేరవేస్తున్న కీలక సూత్రధారి  జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫ

Read More

ఉప్పల్ స్టేడియం వద్ద 21 చోట్ల పార్కింగ్

హైదరాబాద్: భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేపథ్యంలో ఈనెల  25న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ డీస

Read More

దేశంలో కాంగ్రెస్కు ఆదరణ తగ్గలేదు

జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు త్వరలో  డేట్

Read More

మెదక్ – అక్కన్నపేట రైల్వే లైన్ జాతికి అంకితం

ఎట్టకేలకు మెదక్, అక్కన్నపేట మధ్య రైల్వే సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. మెదక్ నుంచి కాచిగూడ వరకు 17.2 కిలోమీటర్ల మేర నడిచే కొత్త ప్యాసింజర్ రైలును

Read More

బీజేపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలు

కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తాగునీటికి ఇబ్బందులున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్

Read More

ఈఎస్ఐ హాస్పిటల్ డీన్ కు ఎయిమ్స్ డైరెక్టర్ పదవి

ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ నియామకంపై నెలకొన్న ఊహగానాలకు తెరపడింది. ఎయిమ్స్ డైరెక్టర్గా హైదరాబాద్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ డీన్ డాక్టర్. ఎం. శ్రీ

Read More

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం డ్రామా

మునుగోడులో బీఎస్పీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా  చౌటుప్పల్ మండలం

Read More

ప్రభుత్వ స్కూల్లో టాయిలెట్ క్లీన్ చేసిన ఎంపీ జనార్ధన్ మిశ్రా

భోపాల్ : మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈనెల 22వ తేదీన మౌగంజ్‌లోని ఖత్‌ఖారీ ప్రభుత్వ బాలికల పాఠశా

Read More

2500 మంది పోలీసులతో భద్రత

హైదరాబాద్: ఎల్లుండి ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్ట

Read More

ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్య బృందం తనిఖీలు

వేలకు వేలు డబ్బులు గుంజుతూ పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు కొందరు కంత్రీగాళ్లు. వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా కొందరు డాక్టర్ల ప్రవర్తన చూస్తుంటే ఎ

Read More

టికెట్ల అమ్మకంతో మాకు సంబంధం లేదు : అజారుద్దీన్

ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల అంశంతో తమకు సంబంధం లేదని హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తేల్చి చెప్పా

Read More

జల్సాలకు అలవాటు పడి కటకటాల్లోకి బైక్ దొంగలు 

హైదరాబాద్ : ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి సుమారు రూ.11లక్ష

Read More

రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు 

నల్గొండ : కేసీఆర్ అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే మునుగోడులో బీజేపీ గెలవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చింద

Read More