
లేటెస్ట్
గజ్వేల్ లో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్
నాలుగో విడత హరితహారాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్ వెళ్లిన సీఎం.. తుర్కపల్లి, ములుగులో మొక్కలు నాటారు
Read Moreతెలంగాణలో బీ హబ్ : మంత్రి కేటీఆర్
బయోటెక్నాలజీ, బయోఫార్మా రంగాల అభివృద్ధి కోసం తెలంగాణలో ప్రత్యేకంగా బీ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. బేగంపేట క్యాంపు కార్యాలయ
Read Moreహరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి: కడియం
భవిష్యత్ తరాల బాగు కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపున
Read Moreదుబాయ్ లాటరీలో భారతీయుడికి రూ.7 కోట్లు
దుబాయ్ లాటరీలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కువైట్లో నివసిస్తున్న సందీప్ మీనన్ రూ.7 కోట్లు గెలుచుకున్నారు. దుబాయ్ డ్యూటీఫ్రీ సంస్థ నిర్వహ
Read Moreహరితహారం: తుర్కపల్లిలో మొక్కులు నాటిన సీఎం
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం తుర్కపల్లిలో మొక్కలు నాటారు సీఎం కేసీఆర్. తెలంగాణకు హరితహారం నాలుగోవిడుత కార్యక్రమంలో భాగంగా బుధవారం(ఆగస్టు-1) సిద్ధ
Read Moreసెట్టింగ్ తొలగింపు : సైరా మూవీ షూటింగ్ కి బ్రేక్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో మెగాస్టార్ చిరంజీవి తెరకెక్కిస్తున్న మూవీ సైరా. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. దీనికి కారణం సెట్టింగ్స్ తొలగించట
Read Moreబోరుబావిలో చిన్నారి
బీహార్ రాష్ట్రం ముంగేర్ లో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడింది. ఇంటిముందు ఆడుకుంటూ సన్నో అనే మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. కొత్వాలిలోని ముర్గియా
Read Moreగోల్డెన్ బాబా బ్యాక్ : ఒంటిపై 20 కేజీల బంగారంతో యాత్ర
ఈయన ఓ బాబా.. ఆధ్యాత్మికత ప్రబోధించటం ఈయన ధర్మం. లోక కల్యాణం కోసం తెగ తిరిగేస్తూ ఉంటారు. ఈయన ఆశీర్వాదం ఉంటే కష్టాలు ఇట్టే మాయం అయ్యి.. సుఖాలు, డబ్బు ద
Read Moreమెక్సికోలో కూలిన విమానం: 85మందికి గాయాలు
మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 85మందికి గాయాలయ్యాయి. ఘటన సమయంలో విమానంలో నలుగురు సిబ్బంది సహా 101 మంది ఉన్నారు. మంగళవారం (జూలై-31)
Read Moreప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్: ప్రిక్వార్టర్స్కి కిదాంబి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్ళాడు. మెన్స్ సింగిల్స్లో భాగంగా రెండో రౌండ్లో శ్రీకా
Read Moreకటకటాల్లో ఏడేళ్లు : లంచం ఇచ్చే వారికీ జైలు శిక్ష
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. అవినీతి నిరోధక చట్టం -1988కి సవరణ చేసింది. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదం లభించింది. అమల్లోకి వచ్చిన కొత్త
Read Moreఇవాళ కొలువుదీరనున్న తొమ్మిది కొత్త మున్సిపాలిటీలు
రాష్ట్రంలో కొత్తగా 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడానికి వీలుగా చట్టం చేసింది ప్రభుత్వం. తొలుత 61 మున్సిపాలిటీలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది
Read Moreరికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా మంగళవారం ఉదయం విద్యుత్ డిమాండ్ 10,429 మెగావాట్లకు చేరిందన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి. ట్రాన్స్కో-జెన్క
Read More