
లేటెస్ట్
శర్మ రిక్వెస్టులు : OTPలతో ఫోన్ బ్యాటరీ అయిపోతుంది
ఆధార్ సెక్యూరిటీపై ఛాలెంజ్ చేసి భంగపడిన ట్రాయ్ చీఫ్ ఆర్.ఎస్.శర్మ ఎట్టకేలకు దిగొచ్చారు. నెటిజన్లను రిక్వెస్ట్ చేశారు. నా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారన
Read Moreకాంగ్రెస్ హయాంలోనే NRC బిల్లు : అమిత్ షా
నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్ పై కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై అమిత్ షా.. రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 1985 లోనే రాజీవ్ గాంధీ.. అసోం NRC ఒప
Read Moreపార్లమెంట్ బయట కొట్టుకున్నంత పని చేసిన ఎంపీలు
అసోం రాష్ట్రంలో స్థానికేతరుల అంశం పార్లమెంట్ ను కుదిపేసింది. 40 లక్షల మందిని భారతీయులుగా గుర్తించేందుకు నిరాకరిస్తూ విడుదల అయిన జాబితాపై లోక్ సభలో పార
Read Moreకర్నూల్ లో ఘోరం : పొలాల్లో నాటుబాంబు పేలి ముగ్గురు మృతి
ఏపీ కర్నూలు నగరంలో ఘోరం జరిగింది. నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో నాటు బాంబు పేలి ముగ్గురు అన్నదమ్ములు చనిపోయారు.
Read Moreసెటిల్మెంట్ కు రెడీ : లండన్ మీడియాతో విజయ్ మాల్యా
భారత్ కు అప్పగించే కేసులో లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరయ్యారు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. భారత్ లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు 9వేల కోట్లు ఎ
Read Moreరాత్రికి ఆకాశం వైపు చూడండి.. మార్స్ కనిపిస్తోంది
మరికొన్ని గంటల్లో ఆకాశం అద్భుతం కనిపిస్తుందని ప్రకటించింది నాసా. రాత్రికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. దక్షిణం వైపు.. ఆకాశంలో చూస్తే అరుణగ్రహం చూడముచ్చటగా
Read Moreమీ ఐడియాలు చెప్పండి : పంద్రాగస్ట్ స్పీచ్ ప్రిపరేషన్ లో మోడీ
ఆగస్టు-15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెడ్ ఫోర్ట్ దగ్గర తన స్పీచ్ లో ఏయే అంశాలను ప్రస్తావిస్తే బాగుంటుందని ప్రజలను మోడీ కోరారు. నరేంద్రమోడీ యాప్ ద
Read Moreతిరుమల తరహాలోనే తిరుచానూరులో కూడా
తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అంతా రెడీ అయ్యింది. రేపటి నుంచి అమ్మవారి ఆలయంలో అమలు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మరోవైపు
Read Moreడబ్బుకంటే చదువే ముఖ్యమైనది : గవర్నర్
విద్యార్థులకు డబ్బు కంటే చదువే ముఖ్యమన్నారు గవర్నర్ నరసింహన్. మంగళవారం (జూలై-31) హైదరాబాద్, అబిడ్స్ లోని లిటిల్ ప్లవర్ స్కూల్ లో నిర్వహించిన ముఖాముఖి
Read MoreACBకి దొరికిన సూపరింటెండెంట్ ఇంజనీర్
రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రదీప్ చంద్ర. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో SEగా
Read Moreపోరుకు సిద్ధమైన భారత్ : ఇంగ్లాండ్ కు ఇది వెయ్యో టెస్ట్ మ్యాచ్
మరో రసవత్తర పోరుకు భారత్ సిద్ధమైంది. బుధవారం (ఆగస్టు-1) నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ సమరానికి అన్ని అస్త్రాలతో రెడీ అయింది భారత్. టీ20సిర
Read Moreసొంత రాష్ట్రానికే కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది : హరీష్
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కు పుట్టగతులుండవనే భయంతోనే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు మంత్రి హరీష్. మంగళవారం (జూలై-31) మీడియాతో మ
Read Moreఆన్ లైన్ అమ్మకాలపై కొత్త పాలసీ : భారీ డిస్కొంట్లకు చెల్లు
ఈ-కామర్స్.. గుండుసూది నుంచి విమానం వరకు ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. అంతే కాదు.. అప్పుడప్పుడు స్పెషల్ ఆఫర్స్ ఇస్తుంటాయి కంపెనీలు. 90శాతం డిస్కొంట
Read More