
లేటెస్ట్
బీజేపీతో పొత్తు…విషం త్రాగడమే : మెహబూబా ముఫ్తీ
బీజేపీతో తెగదెంపుల తర్వాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పీడీపీ అధ్యక్షురాలు, జమ్ము-కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో…
Read Moreసింహం సింగిల్ గానే వస్తుంది : కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా ఉండే గ్రామ పంచాయతీల్లో పండుగవాతావరణంలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఘనత TRS ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మంత్రి కేటీఆర్. సోమవార
Read Moreఢిల్లీ బురారీనే గుర్తుకొస్తోంది : రాంచీలో ఓ ఫ్యామిలీ మొత్తం సూసైడ్
ఢిల్లీలోని బురారీ ఏరియాలోని ఓ ఇంట్లో నెల రోజుల క్రితం 11 మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన ఇంకా దేశ ప్రజలు మర్చిపోకముందే సోమవారం (జులై-30) జార్ఖండ్ లో ఇలా
Read Moreఫస్ట్ టైం 3 కోట్లకి చేరిన ఐటీ రిటన్స్
IT రిటన్స్ దాఖలు చేస్తున్నవారి సంఖ్య రెట్టింపు అయ్యింది. ఆన్ లైన్ వెసలుబాటు కల్పించడంతో ఐటీ రిటన్స్ దాఖలు చేస్తున్నవారి సంఖ్య ఈ సంవత్సరం డబుల్ అయ్యింద
Read Moreభార్య, గర్ల్ ఫ్రెండ్ విషయంలో బీసీసీఐ కొత్త రూల్
భారత క్రికెటర్లు విదేశీ పర్యటనలు చేసే సమయంలో వారి భార్య, గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు ఈ నిబంధనలపై ఆంక్షలు విధించింది బీసీసీఐ. కొత్త రూల్స్
Read Moreవియాత్నంలో వ్యాను ప్రమాదం..పెళ్లి కొడుకు సహ 14 మంది మృతి
మరికొద్ది గంటల్లో పెళ్లి చోసుకోబోయే పెళ్లి కొడుకు ప్రమాదంలో మరణించిన ఘటన సోమవారం (జూలై-30) వియాత్నంలో జరిగింది. దక్షిణ వియత్నాంలో పెండ్లి బృందంతో వెళ్
Read Moreఐఫోన్ కంటే ధర ఎక్కువ..
కాస్ట్లీ ఫోన్ ఏదీ అంటే.. ఠక్కున ఐఫోన్ అనేస్తాం. ఇప్పుడు ఆ ప్లేస్ ను LG తీసుకుంది. సిగ్నేచర్ ఎడిషన్ పేరుతో విడుదల విడుదల చేసింది. దీని ధర లక్షా 22వేల
Read Moreకియో సూపర్ లీగ్: స్మృతీ మందాన అరుదైన రికార్డు
ఇంగ్లండ్లో జరుగుతున్న కియో సూపర్ లీగ్లో ఆడుతున్న తొలి భారత ప్లేయర్ స్మృతీ మంధాన . ఈ లీగ్లో వెస్ట్రన్ స్ట్రోమ్ తరపున బరిలోకి దిగిన మంధాన.. మహిళల
Read Moreఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన SBI
ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). జూలై 30వ తేదీ సోమవారం నుంచే పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించ
Read Moreఅడవుల్లో ఆహార కొరత: ప్రమాదాల బారిన పులులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పులులకు రక్షణ లేకుండా పోతుంది. కొద్దిరోజుల క్రితం నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్ పల్లి శివారులో వేటగాళ్లు అమర్చిన బోనులో…చిరు
Read Moreఉజ్జయిని అమ్మవారి దర్శనానికి ముమ్మర ఏర్పాట్లు : మంత్రి తలసాని
ప్రజలందరు సంతోషంగా ఉజ్జయిని అమ్మవారి దర్శించుకోవడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేశామన్నారు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజలకు ఏలాంటి ఇబ
Read Moreకుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ : కర్నె ప్రభాకర్
టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. తెలంగాణకు నీళ్లు వస్తుం
Read Moreకేజ్ కల్చర్: సక్సెస్ ఫుల్ గా చేపల సాగు
మహబూబ్ నగర్ జిల్లాలో కేజ్ కల్చర్ చేపల సాగు సక్సెస్ ఫుల్ గా సాగవుతోంది. గతేడాది ఒక యూనిట్ తో ప్రారంభించిన చేపల ఉత్పత్తి.. ఈ ఏడాది 11 యూనిట్లకు విస్తరిం
Read More