లేటెస్ట్

FRDI బిల్లుతో అభద్రతభావం : అందుకే ప్రజలు బ్యాంకుకు దూరం

కరెన్సీ కష్టాలు మళ్లీ మొదలవడంతో జనాలు జాగ్రత్త పడుతున్నారు. చేతికొచ్చిన నగదును చేజారిపోనివ్వడం లేదు. గతకొద్ది నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లేగాక దేశం

Read More

రిలయన్స్ ఆఫర్ : జియోలో 80వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రిలయన్స్. తన మొబైల్ నెట్ వర్క్ కంపెనీ జియోలో భారీ ఉద్యోగాలు ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 80వేల మందిని

Read More

టాలీవుడ్ సెకండ్ : మ్యూజియంలో మహేష్ మైనపు బొమ్మ

లండ‌న్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియం.. భార‌త్‌లోనూ అడుగుపెట్టింది. సినిమాతో పాటు ప‌లు రంగాల‌కి చెందిన సెల‌బ్రిటీల మైన‌పు బొమ్మ‌ల‌ని ఇందులో ఏర్పాటు చ

Read More

వేసవికి స్పెషల్ ట్రైన్స్

ఎండాకాలం వస్తే..స్కూళ్లకు, కాలేజీలకు హాలిడేస్ వస్తాయి. దీంతో పాటు సమ్మర్ వెకేషన్ కు ఎంజాయ్ చేసేందుకు టూర్లు ప్లాన్ చేస్తారు చాలా మంది. దూర ప్రాంతాలకు

Read More

TRS ప్లీనరీ: 1300 మందితో బందోబస్తు

TRS ప్లీనరీకి సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 1300 మంది సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ సారధ్యంలో

Read More

IDBI బ్యాంక్ స్కాం : డొల్ల కంపెనీలతో రూ.600 కోట్లు మాయం

బ్యాంకుల్లో కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మొదలైన అలజడి కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు ఏ బ్యాంక్ స్కాం వెలుగులోకి వస్తుం

Read More

గులాబీ పండుగ: ప్లీనరీకి రూట్ మ్యాప్

TRS ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్లీనరీకి అన్ని జిల్లాల న

Read More

గులాబీ పండుగ: ప్లీనరీ గుమగుమలు

టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే వేలాది మంది ప్రతినిధుల కోసం.. నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. రుచికరమైన వంటకాలతో విందు భోజనం వడ్డించనున్

Read More

ఆసియన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌: క్వార్టర్‌ ఫైనల్లోకి సైనా, సింధు

ఆసియన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తమ ఆధిక్యాన్ని చాటుతున్నారు సైనా నెహ్వాల్, పీవీ సింధు. పురుషుల విభాగంలో టాప్‌ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌…

Read More

ఇవాళే గులాబీ పండుగ

TRS ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల నుంచి నేతలు.. కొంపల్లి జీబీఆర్ కల్చరల్ సొసైటీకి తరలివస్తున్నారు. ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణమని

Read More

IPL మ్యాచ్: 13 పరుగులతో గెలిచిన హైదరాబాద్

హైదరాబాద్ లో గురువారం(ఏప్రిల్-26) ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన IPL మ్యాచ్‌లో సన్ రైజర్స్‌ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది

Read More

IPL మ్యాచ్-25 : పంజాబ్ టార్గెట్ -133

IPL సీజన్-11లో భాగంగా గురువారం (ఏప్రిల్-26) ఉప్పల్ వేదికగా పంజాబ్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించ

Read More

జులై నాటికి ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు: స్మితా సబర్వాల్

ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు అందించే పనులు జులై చివరి నాటికి పూర్తి చేయాలని గ్రామీణ నీటిసరఫరాశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. అన్ని

Read More