
లేటెస్ట్
కాపాడిన పోలీసులు : హుస్సేన్ సాగర్ లో.. ముగ్గురు మహిళలు ఆత్మహత్యయత్నం
హైదరాబాద్ పోలీసులు ముగ్గురి మహిళలకు పునర్జన్మనిచ్చారు. భర్త వేధింపులతో ఓ మహిళా..ప్రేమించి పెళ్లిచేసుకోలేదని మరో మహిళా..ప్రేమించి పెళ్లి చేసుకుని అత్త
Read Moreఫేక్ పాస్ పోర్ట్ లతో చక్కర్లు : న్యూయార్క్ కు నీరవ్ జంప్
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోడీ కి అరెస్ట్ భయం పట్టుకుంది. నీరవ్ మోడీని అరెస్ట్ చేయాలని భారత్ పెట్టుకున్న ప్రతిప
Read MoreIPL మ్యాచ్ -25 : హైదరాబాద్ బ్యాటింగ్
IPL సీజన్-11లో భాగంగా గురువారం (ఏప్రిల్-26) ఉప్పల్ వేదికగా హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పంజాబ్. గత మ్యాచ్ లో పం
Read Moreకుట్రలతో ఆపలేరంటున్న పవన్ : జనసేనపై దుష్టశక్తుల దృష్టి
గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తలపెట్టిన పర్యటనను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన కార్యక్రమాల్లో విధ్వంసం సృష్
Read Moreదుమ్ము, ధూళి : దుబాయ్ ని వణికిస్తున్న భీకర గాలులు
దుబాయ్ లో వాతావరణ ఎమర్జెన్సీ ప్రకటించారు. భీకరమైన ప్రచండ గాలులకు ఏడారిలోని ఇసుక సిటీని ముంచెత్తింది. 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు ప్రజలు బ
Read Moreజిన్ పింగ్ తో కీలక చర్చలు : చైనాకు మోడీ
చైనాతో సంబంధాల దిశకు మరో అడుగు పడనుంది. భారత ప్రధాని మోడీ గురువారం (ఏప్రిల్-26) సాయంత్రం చైనా పర్యటనకు ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరారు. ఏప్రిల్- 27,
Read Moreసేన కదిలి వస్తుంది : టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి
TRS 17వ ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా సాగుతున్నాయి. శుక్రవారం ఏప్రిల్ 27న జరగనున్న TRS ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిల
Read Moreరైతుబంధు పథకాన్ని విజయవంతం చేయాలి : కడియం
రైతులకు అండగా నిలబడేందుకు చేపట్టిన రైతుబంధు పథకంతో ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా.. విపక్షాలు రాజకీయంచేసే అవకాశం ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహర
Read Moreసుప్రీం న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా
సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా సీనియర్ లాయర్ ఇందు మల్హోత్రా నియమితులయ్యారు. ఆమె అపాయింట్ మెంట్ ను గురువారం (ఏప్రిల్-26) కొలీజియం ఆమోదించింది. శుక్రవారం
Read Moreసినీ ఇండస్ట్రీలో మరో ఉద్యమం : జీతాల పెంపు కోసం లైట్ మెన్ల బంద్
కాస్టింగ్ కౌచ్ వివాదం చల్లారకముందే సినీ ఇండస్ట్రీలో మరో ఉద్యమం మొదలైంది. సినీ, టీవీ అవుట్ డోర్ లైట్ మెన్ యూనియన్ సభ్యులు ఆందోళనకి దిగారు. ధర్నాకి దిగా
Read Moreబుద్ధ పూర్ణిమ : మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం
మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుద్ధుని జయంతి వేడుకల క్రమంలో శ్రీలంక ఈ నిర్ణయం తీసుకుంది. బుద్ధుని జయంతి
Read Moreస్మాల్ ఛేంజ్ : టెన్త్ రిజల్ట్స్ రేపు ఉదయం కాదు.. సాయంత్రం
తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్-27) విడుదల కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు విడుదలలో చిన్న మార్పు జరిగింది
Read Moreసమాధానం చెప్పండి : పవన్ కల్యాణ్ పై కేసు నమోదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జర్నలిస్ట్ సంఘాలు చేసిన కంప్లయింట్ ఆధారంగా ఈ కేసు ఫైల్ చేయటం జరిగింది
Read More