
లేటెస్ట్
పదేండ్లలో అదానీ ఆస్తి ఎట్ల పెరిగింది? : బీవీ రాఘవులు
హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో అదానీ ఆస్తులు రూ.60 వేల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు ఎలా పెరిగాయని కేంద్రాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవు
Read Moreగెలుపుపై అతి విశ్వాసం వద్దు .. అందరూ సమన్వయంతో ప్రచారం చేయాలి: దీపాదాస్ మున్షీ
నాగర్ కర్నూల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఏఐసీసీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాల
Read Moreఆర్ఎఫ్సీఎల్లో 1.14 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్
Read Moreతెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుస్తం : తమిళిసై
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లను గెలుస్తుందని మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓ
Read Moreమరోసారి రన్వే పైకి చిరుత.. అర్ధరాత్రి ట్రాప్ కెమెరాల్లో రికార్డ్
శంషాబాద్, వెలుగు: నాలుగు రోజుల కింద కలకలం సృష్టించిన చిరుతపులి మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టు రన్ వే పైకి వచ్చింది. ఆ దృశ్యాలు రన్వే సమీపంలో ఫార
Read Moreబీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్
ఓయూపై ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని కేసు ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లు, మెస్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పో
Read Moreఎంపీ ఎన్నికల్లో కోసం జనంలోకి మేధావులు, ప్రొఫెసర్లు
తెలంగాణ జాగో, ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర షురూ హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో ప్రజలను జాగృతం చేసేందుకు మేధావులు, ప్రొఫెసర్లు
Read Moreబీజేపీ, ఆర్ఎస్ఎస్ను బద్నాం చేస్తే ఊరుకోం : బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: బీజేపీని, ఆర్ఎస్ఎస్ను హేళన చేసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా.. బద్నాం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్య
Read Moreపదేండ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటి?.. జడ్పీ చైర్పర్సన్ని నిలదీసిన ఉపాధి కూలీలు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లడిగేందుకు వచ్చిన వరంగల్ జడ్పీ చైర్పర్సన్గండ్ర జ్యోతిని ఉపాధికూలీలు నిలదీశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొ
Read Moreరాజ్యాంగంపై దాడి చేసిందే కాంగ్రెస్ : కిషన్ రెడ్డి
అంబేద్కర్ను ఆ పార్టీ ఎన్నోసార్లు అవమానించింది అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో తొలి నిందితుడు రేవంతేనని కామెంట్ హైదరాబాద్, వెలుగు: దే
Read Moreబస్తర్ రేంజ్లో.. ఈ ఏడాది 91 మంది మావోయిస్టులు మృతి
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్లో 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు జరిపిన వివిధ ఆపరేషన్లలో 91 మంది మావోయిస్టులు చనిపోయారని బస్త
Read Moreఆగస్టు 15 నాటికి రుణమాఫీ .. చేయకపోతే సీఎం చెప్పినట్టు ప్రజల ముందుకురాం: మంత్రి వెంకట్రెడ్డి
నల్గొండ, వెలుగు: ఆగస్టు 15 నాటికి రైతుల రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటిరె డ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఒకవేళ చేయలేకపోతే సీఎం రేవంత్ రెడ
Read Moreతెలంగాణలో పోలీస్ రాజ్యం ... బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు : జగదీశ్రెడ్డి
నల్గొండ, వెలుగు : కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే అరాచకాలు పెరిగిపోయాయని, ఓడిపోతామని తెలుసుకున్న కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్&zwnj
Read More