లేటెస్ట్

పదేండ్లలో అదానీ ఆస్తి ఎట్ల పెరిగింది? : బీవీ రాఘవులు

హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో అదానీ ఆస్తులు రూ.60 వేల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు ఎలా పెరిగాయని కేంద్రాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవు

Read More

గెలుపుపై అతి విశ్వాసం వద్దు .. అందరూ సమన్వయంతో ప్రచారం చేయాలి: దీపాదాస్ మున్షీ

నాగర్ కర్నూల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఏఐసీసీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాల

Read More

ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో 1.14 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్

Read More

తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుస్తం : ​ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లను గెలుస్తుందని మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓ

Read More

మరోసారి రన్​వే పైకి చిరుత.. అర్ధరాత్రి ట్రాప్​ కెమెరాల్లో రికార్డ్

శంషాబాద్, వెలుగు:  నాలుగు రోజుల కింద కలకలం సృష్టించిన చిరుతపులి మరోసారి శంషాబాద్ ఎయిర్​పోర్టు రన్ వే పైకి వచ్చింది. ఆ దృశ్యాలు రన్​వే సమీపంలో ఫార

Read More

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్​

ఓయూపై ఫేక్​ న్యూస్​ స్ప్రెడ్ చేస్తున్నారని కేసు ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లు, మెస్​ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పో

Read More

ఎంపీ ఎన్నికల్లో కోసం జనంలోకి మేధావులు, ప్రొఫెసర్లు

తెలంగాణ జాగో, ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర షురూ హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో ప్రజలను జాగృతం చేసేందుకు మేధావులు, ప్రొఫెసర్లు

Read More

బీజేపీ, ఆర్ఎస్ఎస్​ను బద్నాం చేస్తే ఊరుకోం : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: బీజేపీని, ఆర్ఎస్ఎస్​ను హేళన చేసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా.. బద్నాం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని కరీంనగర్ లోక్​సభ బీజేపీ అభ్య

Read More

పదేండ్లలో బీఆర్ఎస్ ​చేసిందేమిటి?.. జడ్పీ చైర్​పర్సన్​ని నిలదీసిన ఉపాధి కూలీలు

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లడిగేందుకు వచ్చిన వరంగల్​ జడ్పీ చైర్​పర్సన్​గండ్ర జ్యోతిని ఉపాధికూలీలు నిలదీశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొ

Read More

రాజ్యాంగంపై దాడి చేసిందే కాంగ్రెస్​ : కిషన్​ రెడ్డి

అంబేద్కర్​ను ఆ పార్టీ ఎన్నోసార్లు అవమానించింది అమిత్​ షాపై ఫేక్​ వీడియో కేసులో తొలి నిందితుడు రేవంతేనని కామెంట్​ హైదరాబాద్, వెలుగు:  దే

Read More

బస్తర్​ రేంజ్​లో.. ఈ ఏడాది 91 మంది మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బస్తర్​ రేంజ్​లో 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు జరిపిన వివిధ ఆపరేషన్లలో 91 మంది మావోయిస్టులు చనిపోయారని బస్త

Read More

ఆగస్టు 15 నాటికి రుణమాఫీ .. చేయకపోతే సీఎం చెప్పినట్టు ప్రజల ముందుకురాం: మంత్రి వెంకట్​రెడ్డి

నల్గొండ, వెలుగు: ఆగస్టు 15 నాటికి రైతుల రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటిరె డ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఒకవేళ చేయలేకపోతే సీఎం రేవంత్​ రెడ

Read More

తెలంగాణలో పోలీస్‌ రాజ్యం ... బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు : జగదీశ్‌రెడ్డి

నల్గొండ, వెలుగు : కాంగ్రెస్‌ వచ్చిన నాలుగు నెలల్లోనే అరాచకాలు పెరిగిపోయాయని, ఓడిపోతామని తెలుసుకున్న కాంగ్రెస్‌ మంత్రులు, బీఆర్‌ఎస్&zwnj

Read More