నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై కూలిన గోడ

నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై కూలిన గోడ

హైదరాబాద్  కూకట్ పల్లిలో ఘోరం జరిగింది. హెచ్ఎంటీ శాతవాహన నగర్ లో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిపై గోడ కూలింది. ఘటనలో చిన్నారి అక్కడిక్కడే చనిపోయింది. నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంక్ గోడ కూలడంతో ప్రమాదం జరిగింది. చనిపోయిన పాపను శారోన్ దీత్యగా గుర్తించారు. కళ్ల ఎదుటే చిన్నారి చనిపోవడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలాన్ని  పరిశీలించారు.

కానిస్టేబుళ్లపై కత్తితో దాడి చేసిన యువకుడు

పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్