కొల్లాపూర్ : కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ లోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న మహేష్(30) నిహారిక(25) దంపతులకు ఇద్దరు పిల్లలు. పెంట్లవెల్లి లో భర్త మహేశ్ మొబైల్ షాప్ నడిపిస్తున్నాడు. అత్తా కోడలు మధ్య గొడవ కారణంగా మనస్తాపం చెందిన నిహారిక శనివారం ఇంట్లో ఎవరూలేని టైంలో కూతురు మని దీప్తి(3) బాబు కేథరిన్ (1)పై కిరోసిన్ పోసి ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. పట్టపగలు సంఘటన జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. మృతురాలి అత్త, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్పీ అపూర్వరావు, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ ఐ వెంకట్ రెడ్డి స్పాట్ ను పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
అత్తతో గొడవ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
- తెలంగాణం
- December 8, 2019
లేటెస్ట్
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
- నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్ రెడ్డి
- వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి
- కన్నప్పలో కీ రోల్
- ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు
- కేఏ పాల్పై చీటింగ్ కేసు
- బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్
- రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి
- ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి