ముంబై : కరోనా పై ఫైట్ కు మనదేశానికి ఆర్థికంగా సహాయం అందించేందుకు ఆసియన్ డెవలప్ మెంట్ (ఏడీబీ) బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 11, 000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ డబ్బును కరోనా నివారణకు… లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద వారిని ఆదుకునేందుకు మనదేశం ఖర్చు చేయనుంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి తిండి కూడా దొరకటం లేదు. ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఈ డబ్బు ఉపయోగపడనుంది. 2020 మార్చిలో కేంద్రం ఎమర్జెన్సీ క్విక్ రియాక్ట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి ఏడీబీ అందించే ఆర్థిక సహాయం ఎంతో కీలకం కానుంది. గ్రోత్ రేట్ పెంచేందుకు కావాల్సిన సపోర్ట్ ను ఏడీబీ నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. స్మాల్ అండ్ మీడియా స్కేల్ పరిశ్రమలు ఎఫెక్ట్ కాకుండా వాటికి రాయితీలు, ప్రోత్సహాకాలు ఇచ్చేందుకు బ్యాంక్ రుణాన్ని వినియోగించనుంది.
కరోనా పై ఫైట్ కు 11 వేల కోట్లు ఇవ్వనున్న ఏడీబీ
- లేటెస్ట్
- April 29, 2020
లేటెస్ట్
- పీవోకేలో అదే టెన్షన్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
- గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- 21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
- ఓఎన్డీసీలో హీరో ప్రొడక్టులు
- బురఖా తీయించి ఓటర్లను చెక్ చేసిన మాధవీలత
- రష్యా ఆయిల్ దిగుమతితో రూ.2.07 లక్షల కోట్లు ఆదా
- అర్బన్ ఓటర్ లిస్టును సంస్కరించాలి : కిషన్రెడ్డి
- ఏప్రిల్లో 11 నెలల దిగువకు రిటైల్ ఇన్ఫ్లేషన్
- ఓటేసేందుకు వచ్చి ముగ్గురు మృతి
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!