ఆదిలాబాద్
కేటీఆర్ సిగ్గుపడాలె.. మీ కుటుంబ ధనదాహం వల్లే మేడిగడ్డ కుంగింది: ఎమ్మెల్యే వివేక్
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన్రు లక్ష కోట్లు ఖర్చు పెట్టి 90 వేల ఎకరాలకే నీళ్లిచ్చిన్రు చెన్నూరులో పలు అభివృద్ధి పనులక
Read Moreవిద్య, వైద్యానికి సర్కారు ప్రాధాన్యం : వివేక్ వెంకటస్వామి
ఇందారంలో రూ.20లక్షలతో హెల్త్ సబ్ సెంటర్కు శంకుస్థాపన జైపూర్, వెలుగు: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చ
Read Moreపరిష్కారం దిశగా ధరణి సమస్యలు
జిల్లాలో స్పెషల్ డ్రైవ్ షురూ ప్రతి మండలానికి రెండు టీమ్లు పెండింగ్ దరఖాస్తులు 7,250 మంచిర్యాల, వెలుగు: ధరణి సమస్యల పరిష్కారానికి
Read Moreకాళేశ్వరం మిత్తే 50 వేల కోట్లు కడుతున్నం: వివేక్ వెంకటస్వామి
లక్ష కోట్లు అప్పు తెచ్చి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే..దాని మిత్తే 50 వేల కోట్లు కడుతున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. ఐదేండ్లల్లో 940 టీఎ
Read Moreటెన్త్ క్లాస్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కుభీర్, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం
Read Moreవైభవంగా రాజరాజేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
నేరడిగొండ, వెలుగు : నేరడిగొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం వైభవంగా సాగింది. విగ్
Read Moreతెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్తో ప్రత్యేక నిఘా : డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్
కోటపల్లి : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కోటపల్లి మండలం వేంచపల్లి పెర్రీ పాయింట్ ను గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు, మంచ
Read Moreఇవ్వాలా(మార్చి1న) వేంపల్లి రైల్వే గేటు బంద్
కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్(టి)–కాగజ్ నగర్ మెయిన్ రోడ్పై ఉన్న రైల్వే గేటును 12 గంటలపాటు క్లోజ్ చేస్తున్నట్లు కాగజ్ నగర్ రైల్వేస్టేషన్ అధికార
Read Moreబెల్లంపల్లి మండలంలో..స్కూల్లో విద్యార్థుల ముందే మద్యం తాగిన టీచర్
బెల్లంపల్లి, వెలుగు : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్.. స్కూల్లో స్టూడెంట్ల ముందే మద్యం తాగిన ఉదంతమిది.
Read Moreఅరకొర జీతాలతో ఆర్పీల వెతలు
రాష్ట్రంలో 6 వేల మంది రిసోర్స్ పర్సన్లు సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ సర్కార్ ప్రస్తుత ప్రభ
Read Moreకాకా స్మారక క్రికెట్ టోర్నీలో... గోదావరిఖని, ఎన్టీపీసీ గెలుపు
గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో గురువారం కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియ
Read Moreసింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచినా దక్కని గుర్తింపు..
గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఎన్నికలు జరిగి రెండు నెలలు గడిచినా గెలిచిన సంఘాలకు ఇంతవరకూ అధికారిక 'గుర్తింపు' దక్కలేదు. గెలిచిన 15 రోజుల
Read Moreఐటీడీఏపై సర్కార్ ఫోకస్..ప్రక్షాళన, పూర్వ వైభవం దిశగా అడుగులు
ఐదేండ్లుగా సమావేశాలకు నోచుకోని పాలకమండలి సమస్యలతో సతమతమవుతున్న గిరిజనులు గత ప్రభ
Read More












