ఆదిలాబాద్

విత్తనాల కోసం రైతుల భారీ క్యూ ఆదిలాబాద్​లో ఉద్రిక్తత

ఫర్టిలైజర్ ​షాపుల వద్ద తోసుకోవడంతో నెట్టివేసిన పోలీసులు   లాఠీచార్జి జరిగిందన్న ప్రచారం  అలాంటిదేం లేదన్న ఎస్పీ గౌస్ ఆలం ఆద

Read More

ధరణి పెండింగ్ దరఖాస్తులకు మోక్షం.. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 6,751 అప్లికేషన్లు పెండింగ్

నెలాఖరులోగా పరిష్కరించాలని సర్కారు ఆదేశం కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లకు అధికారాలు  ఫీల్డ్ వెరిఫికేషన్, మాన్యువల్ రిపోర్టులు కంప్లీట్&n

Read More

రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ జరపలేదు: ఆదిలాబాద్ ఎస్పీ

రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం ఐపీ ఎస్.  జిల్లా పత్తి విత్తనాల కొనుగోలు

Read More

సింగేణి కార్మికుడి ఇంట్లో.. 15 తులాల బంగారం, రూ.4లక్షల 50వేలు చోరి

మంచిర్యాల జిల్లా: నస్పూర్ మున్సిపాలిటీలో సింగరేణి కార్మికుడు గుమ్మడి సత్తయ్య ఇంట్లో భారీ ఎత్తున నగదు, ఆభరణాలు చోరి జరిగాయి. సోమవారం (మే27) మధ్యాహ

Read More

బెల్లంపల్లి ఎక్సైజ్ ఆఫీస్​లో .. మే 30న వాహనాల వేలం

బెల్లంపల్లి, వెలుగు : ఎక్సైజ్ నేరాల్లో జప్తు చేసిన 11 వాహనాలకు ఈ నెల 30న బెల్లంపల్లి ఎక్సైజ్ ఆఫీస్​లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎక్సైజ్ ఇ

Read More

హెల్త్ కేర్ సెంటర్ కు ఎక్విప్​మెంట్ అందజేత

దండేపల్లి, వెలుగు :  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్​కు వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు రూ.4 ల

Read More

లూజ్ పత్తి​ విత్తనాలను కొనొద్దు : సురేఖ

గ్రామాల్లో రైతులకు అవగాహన చెన్నూరు/లక్సెట్టిపేట/కోటపల్లి, వెలుగు : వానాకాలం సీజన్ మొదలవుతున్న వేళ రైతులు సరైన విత్తనాలు కొనాలని మంచిర్యాల

Read More

చంద్రవెల్లి గ్రామంలో రైతులకు జీలుగ విత్తనాల పంపిణీ : వందన

బెల్లంపల్లి, వెలుగు:  సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేసినట్లు బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారిణి వందన తెలిపారు. సోమవారం మండలంలోని చంద్రవెల్లి

Read More

ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలి : దుర్గం దినకర్

ఆసిఫాబాద్, వెలుగు : పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ డిమాండ్ చేశార

Read More

రూ.38 వేలిస్తేనే లైసెన్స్​ రెన్యూవల్!

    ఫర్టిలైజర్​ షాప్​ ఓనర్​ దగ్గర దహెగాం ఏవో లంచం డిమాండ్​     పట్టుకున్న ఏసీబీ అధికారులు దహెగాం, వెలుగు : ఆసిఫాబాద

Read More

బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిపై పట్టింపేది?

దవాఖానాలో స్పెషలిస్టుల కొరత కార్మిక కుటుంబాలకు అందని సేవలు పురుషులు, మహిళల వార్డుల మూసివేత..పడకల సంఖ్య తగ్గింపు ఆస్పత్రి నిర్వహణపై నీలినీడలు

Read More

బాస‌ర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్  టెక్నాలజీస్ లో అడ్మిషన్లపై ప్రకటన విడుదల చేశారు అధికారులు.  అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్

Read More

కుక్కల దాడిలో రెండు చుక్కల దుప్పులు మృతి

వేర్వేరు చోట్ల ఘటనలు కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్​లో వన్యప్రాణుల మృత్యువాత కొనసాగుతూనే ఉంది. శనివారం కౌటాలలో ఓ చుక్కల దుప్ప

Read More