ఆదిలాబాద్

ఆదిలాబాద్ కాంగ్రెస్​ లో టికెట్ లొల్లి .. ఇప్పటికే ఇద్దరు కొత్తగా కంది

ప్యారషూట్ లీడర్లకు టికెట్ ఇచ్చేది  లేదంటున్న సీనియర్లు  పాతోళ్లలో ఎవరికిచ్చిన కలిసి పనిచేస్తామంటూ ప్రకటన మూడు వర్గాలుగా విడిపోయిన క్య

Read More

బాసర ఆలయంలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటలు

భక్తుల రద్దీతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయం కిటకిటలాడుతోంది. వేసవి సెలవులతో పాటు ఆదివారం కూడా కలిసి రావడంతో సరస్వతి అమ్మవారిని దర్శి

Read More

మా భూములు మాకియ్యాలె..భూనిర్వాసితుల ఆందోళన

మా భూములు మాకియ్యాలె.. ఆదిలాబాద్​ యాపల్​గూడ సిమెంట్ ​ఫ్యాక్టరీ భూనిర్వాసితుల ఆందోళన ఫ్యాక్టరీ స్థలం దున్నేందుకు వెళ్లిన రైతులు, బీజేపీ లీడర్ల అ

Read More

పార్టీల్లో టికెట్​ పంచాది.. నాకే టికెట్​ అంటే నాకే అని ప్రచారం

    వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు       అయోమయంలో క్యాడర్​  ఆసిఫాబాద్, వెలుగు: వచ్చే ఆరు నెలల

Read More

ఆదిలాబాద్ లో పోలీసులు వర్సెస్ భూ నిర్వాసితులు

ఆదిలాబాద్ జిల్లా రాంపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు తమకు తిరిగి ఇవ్వాలని పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళనకు

Read More

అవినీతి రారాజు సీఎం కేసీఆర్.. బీజేపీ నేత

నిర్మల్, వెలుగు:  సీఎం  కేసీఆర్ అవినీతి, అక్రమాలకు రారాజుగా మారిపోయారని, వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుత

Read More

వచ్చే నెల 4న నిర్మల్ కు సీఎం కేసీఆర్

నిర్మల్, మంచిర్యాల,  వెలుగు:  సీఎం కేసీఆర్ జూన్ 4 న నిర్మల్ కు రానున్నారు. ఏడేళ్ల తర్వాత సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా కేంద్రంలో అడుగుపెట్టనున

Read More

మంచం పట్టిన కన్నెపల్లి..ప్రైవేట్ ట్రీట్మెంట్ కు అధికారుల అడ్డు

ఊరంతా విషజ్వరాలతో జనాలు విలవిల పూర్తి స్థాయిలోఅందని సర్కారు వైద్యం ఇప్పటికే ఇద్దరి మృతి.. గ్రామస్తుల ఆందోళన మంచిర్యాల/చెన్నూర్, వెలుగు:&nb

Read More

చెత్త కాల్చేస్తుండ్రు.. పొగతో స్థానికుల ఇబ్బందులు

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లో మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం లేక  కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటోంది.  

Read More

కలప తరలింపులో జాగ్రత్తలు అవసరం.. డైరెక్టర్​ ఎం.జె.అక్బర్​

జైపూర్​, వెలుగు:  నీలగిరి ప్లాంటేషన్ల నుంచి పేపర్​ తయారీకి అవసరమైన కలప సేకరణలో తప్పనిసరిగా రక్షణ చర్యలు చేపట్టాలని  రాష్ట్ర అటవీ  అభివృ

Read More

ఎక్కడ నుంచి పోటీ చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని, రానున్న రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ వస్తుందని బీ

Read More

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి..బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్

ముథోల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి  విస్తృతంగా తీసుకెళ్లాలని  కార్యకర్తలకు ముథోల్ నియోజకవర్గం బీజేపీ

Read More

అభివృద్ధి పథంలో ఆదిలాబాద్​.. ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదిలాబాద్​జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరు

Read More