ఆదిలాబాద్

ఆరేళ్లయినా అభివృద్ధి పనులు కాలే

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆరేళ్ల కింద శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు నేటికీ పూర్

Read More

కాంగ్రెస్​లో రెడ్డి రాజకీయం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో రెడ్డి రాజకీయాలు షురువయ్యాయి. ఒకప్పుడు జిల్లాలో ఈ సామాజిక వర్గం నేతలు అన్ని పార్టీలను శాసించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు

Read More

ఇరిగేషన్ పనుల్లో వేగం పెంచండి

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పై  ప్రత్యేక దృష్టి  పెట్టాలని  మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి

Read More

హైవే 63తో ఆగం.. ఆందోళనబాట పట్టిన బాధితులు

మంచిర్యాల, వెలుగు: నిజామాబాద్​ నుంచి జగ్దల్​పూర్​ నేషనల్​ హైవే 63 విస్తరణకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు భూస

Read More

లబ్ధిదారులకు నిరాశ..‘డబుల్​’ ఇండ్ల పంపిణీ మళ్లీ వాయిదా

అర్బన్​లో నేడు జరగాల్సిన లక్కీ డ్రా రద్దు  ఇండ్లకన్నా అర్హుల సంఖ్యే ఎక్కువ 9486 దరఖాస్తుల్లో 3179 మందితో మందితో ఫైనల్​ లిస్ట్​ 

Read More

కాగజ్ నగర్ టౌన్ లో నీళ్లకోసం జనాలు గోస

కాగజ్ నగర్ టౌన్ లో నీళ్లకోసం జనాలు గోస పడుతున్నారు. పది రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళ సప్లయ్ నిలిచిపోవడంతో జనాలు ఆగ్రహించారు. దీంతో అధికారులు గురువారం మి

Read More

ఐటీడీఏ రెగ్యులర్ పీవో నియామకంలో నిర్లక్ష్యం

 ఐటీడీఏ రెగ్యులర్ పీవో నియామకంలో నిర్లక్ష్యం  మూడు నెలలుగా ఇన్​చార్జితోనే నెట్టుకొస్తున్న సర్కార్   తాగునీటి కోసం తండ్లాడుతున్న

Read More

భూసార పరీక్షలు మరిచిన్రు...... సర్కార్ నుంచి ఆదేశాలు రాలే

ఆసిఫాబాద్, వెలుగు: మూడేళ్ల నుంచి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో భూ సార పరీక్షలు నిర్వహించక పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. జిల్లాలో 80 శాతం మంది

Read More

నాసిరకం బియ్యం అప్పగిస్తున్న రైస్​మిల్లర్లు

సీఎమ్మార్​​.. క్వాలిటీ పూర్ నాసిరకం బియ్యం అప్పగిస్తున్న రైస్​మిల్లర్లు ఆ బియ్యమే పీడీఎస్​ ద్వారా పేదలకు పంపిణీ​ స్కూళ్లు, హాస్టళ్ల సన్నబియ్య

Read More

వీడిన జంట హత్య కేసు మిస్టరీ

వివాహేతర సంబంధమే హత్యకు కారణం నలుగురిపై కేసు నమోదు, ప్రధాన నిందితుడి అరెస్టు ఆదిలాబాద్​టౌన్, వెలుగు: జిల్లాలో ఇటీవల జరిగిన జంట హత్య కేసుల మిస్టరీన

Read More

నలభై మంది సిబ్బందికి గాను14 మంది మాత్రమే

కాగజ్ నగర్, వెలుగు: కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీలో ఆఫీసర్లు, సిబ్బంది కొరతతో ప్రజలకు ఇబ్బంది ఎదురవుతోంది. బల్దియాలో నలభై మంది సి

Read More

ట్రాన్స్ జెండర్లకు ఐడీ కార్డుల పంపిణీ...

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని అయిదుగురు ట్రాన్స్ జెండర్ లకు జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఐడెంటిటీ కార్డులను అందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ

Read More

మంచిర్యాలలో 40.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు

మంచిర్యాల, వెలుగు: ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో మంచిర్యాల జిల్లాలో ఆదివారం ధాన్యం తడిసిపోయింది.  గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో రైతులు తీ

Read More