ఆదిలాబాద్
మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై తేలనున్న అవిశ్వాసం
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై పెట్టిన అవిశ్వాసం ఈరోజు(ఫిబ్రవరి 16) తేలనుంది. 2024 ఫిబ్రవరి 1 న అవిశ్వాసం ప
Read Moreసేవాలాల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి : ఆశిష్ సంగ్వాన్
నెట్వర్క్, ఆదిలాబాద్, వెలుగు: సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్సూచించారు. బంజారాల ఆధ్య
Read Moreఆదిలాబాద్లో పలువురు ఎస్ఐల ట్రాన్స్ఫర్
కోల్బెల్ట్, వెలుగు: కాళేశ్వరం జోన్-–1 పరిధిలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాకు చ
Read Moreఫిబ్రవరి 17న మినీ జాబ్ మేళా
నస్పూర్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 17న మినీ జాజ్ మేళా నిర్వహిస్తున్నామని మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ ఓ ప్రకట
Read Moreచెన్నూర్ ఏడీఏ, ఏఓ సస్పెన్షన్
మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: చెన్నూర్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏడీఏ) బాపు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ (ఎంఏఓ) కవిత సస్పెండ్ అయ్యారు. యూరియా ఇండెంట్ కోస
Read Moreబాసర ట్రీపుల్ ఐటీని ప్రక్షాళన చేయండి : రామారావు పటేల్
వర్సిటీలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టండి పలు అంశాలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే పటేల్ భైంసా, వెలుగు: ఎమ్మెల్యే రామారావు పటేల్మొట్టమ
Read Moreగెట్టు పంచాయితీ ప్రాణాలు తీసింది దంపతుల దారుణ హత్య
ఆసిఫాబాద్, వెలుగు: అన్నదమ్ముల మధ్య భూమికి సంబంధించి చిన్న గెట్టు గొడవ ఇద్దరి ప్రాణాలను తీసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమానలో జరిగిన
Read Moreఆదిలాబాద్లో ఈజీఎస్ రోడ్ల పనుల్లో ప్రొటోకాల్ లొల్లి
సీసీ రోడ్లకు భూమిపూజ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు అధికారిక పనుల్లో పాల్గొనడం పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం జోరుగా ప్రారంభిస్తున్న ఎన్
Read Moreభూతగాదాల్లో భార్యభర్తలను చంపేశారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భూతగాదాలతో భార్యభర్తలపై గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా భార్యభర్తలన
Read Moreకవ్వాల్ టైగర్ జోన్ లో ట్రైనీ ఆఫీసర్ల పర్యటన
జన్నారం, వెలుగు: హైదరాబాద్లోని దూలపెల్లి ఫారెస్ట్ అకాడమీకి చెందిన 16 మంది ట్రైనీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు బుధవారం కవ్వాల్ టైగర్ జోన్ లో పర్యటించారు.
Read Moreఅయోధ్యకు తరలిన బీజేపీ నాయకులు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకునేందుకు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తరలివెళ్లారు. అయోధ్య వెళ్లే ప్ర
Read Moreగతంలో ఎస్సైగా పనిచేసిన చోటే ఏసీపీగా
బెల్లంపల్లి, వెలుగు: గతంలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐగా పని చేసిన ఎ.రవికుమార్ ఇప్పుడు బెల్లంపల్లి ఏసీపీగా వచ్చారు. ఇక్కడ ఏసీపీగా పనిచేసిన పంతాటి సదయ్య
Read Moreమంచిర్యాలలో హోటల్ నార్త్ఇన్ ప్రారంభం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో హోటల్ నార్త్ఇన్ను బుధవారం జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొ
Read More












