ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
మందమర్రి ఏరియాకు మూడు అవార్డులు మందమర్రి,వెలుగు: మందమర్రి ఏరియా బొగ్గు గనులకు సింగరేణి స్థాయిలో మూడు అవార్డులు రావడం అభినందనీయమని ఏరియా సింగరేణి జ
Read Moreముందుకు సాగని కాళేశ్వరం కాల్వలు
నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 2009 లో ప్రారంభించిన కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27,28 హైలెవల్ కెనాళ్ల పను
Read More21న మొదలుకానున్న నాగోబా జాతర
ఇచ్చోడ, వెలుగు :పుష్యమాసం అమవాస్యను పురస్కరించుకొని ఆదివారం నెలవంక చూసిన ఆదిలాబాద్జిల్లా ఇంద్రవెల్లి మెస్రం వంశీయులు సోమవారం గంగాజల యాత్ర, నాగోబా మహా
Read Moreనేరడిగొండ కేజీబీవీలో మరోసారి పప్పులో పురుగులు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మరోసారి పప్పులో పురుగులు వచ్చాయి. డీఈఓ, సెక్టోరియల్ ఆఫీసర్ల సమక్షంలోనే వంటలు
Read Moreరోడ్డుపై చికెన్ బిర్యానీతో ధర్నా
ఆదిలాబాద్ జిల్లా బేలా అంబేద్కర్ చౌక్లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్లో పెట్టే నాసిరకం భోజనం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర
Read Moreమరోసారి నేరడిగొండ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు
ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలో విద్యార్థులకు మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పలువుర
Read Moreపురుగుల అన్నం తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 25కు చేరింది. విద్యార్థులను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అం
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
క్రిస్మస్ వేడుకలు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు కేట్కట్ చేశారు. నిర్మల్లో జరిగిన వ
Read Moreఅన్నంలో పురుగులు..స్టూడెంట్స్ ఆందోళన
అన్నంలో పురుగులు, రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని కేజీబీవీ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. స్కూల్ బిల్డింగ్ పైకెక్కి ని
Read Moreఒకేరోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9మంది మృతి
ఆదిలాబాద్ టౌన్/ఇచ్చోడ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు
Read Moreమట్టి నుంచి ఇసుక సింగరేణి ఆధ్వర్యంలో తయారీ
మట్టి నుంచి ఇసుక సింగరేణి ఆధ్వర్యంలో తయారీ గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లో బొగ్గు కోసం వెలికి తీసిన మ
Read Moreఇంటి దాబాపై ఎక్కి దున్నపోతు హల్చల్
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో ఘటన నిర్మల్ జిల్లా: రైతు ఇంటి దాబాపై ఎక్కిన దున్నపోతు కొద్దిసేపు హల్ చల్ చేసింది. అది అసలు ఎలా ఎక్కిం
Read Moreనేరడిగొండ కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్
ఆదిలాబాద్ జిల్లా: నేరడిగొండ కస్తూర్బా పాఠశాలలో పాడైపోయిన.. పురుగుల అన్నం తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల సంఖ్య మరి
Read More












