ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖానాపూర్,వెలుగు: కేసీఆర్​ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు చేయూత నిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆమె మండలంలోని

Read More

ప్రాణహిత వరదల్లో 30 వేల ఎకరాలకు నష్టం

    ప్రతిపాదనలు పంపించామంటున్న ఆఫీసర్లు     స్పందించని సర్కార్.. ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు ఆసిఫాబాద్,వెలుగు:&n

Read More

ఆరుగురి సజీవ దహనం కేసు ఛేదించిన పోలీసులు

మంచిర్యాల, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల16న అర్ధరాత్రి ఇంటిక

Read More

ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా పోలీసు అభ్యర్థుల ఈవెంట్స్ లో 52 శాతం అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీ

Read More

పత్తి కొనుగోళ్లకు సీసీఐ రెడీ

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రెడీ అవుతోంది.  వ్యాపారులు సిండికేట్ గా మారి రె

Read More

సీఎం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు : తీన్మార్ మల్లన్న

ప్రజాప్రతినిధుల రీకాల్ చట్టం  కోసం పోరాటం  బెల్లంపల్లి రోడ్ షోలో తీన్మార్ మల్లన్న మందమర్రిలో అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ, పోలీసులు 

Read More

నిర్మల్ హాస్పిటల్ వద్ద బీజేపీ, ఏబీవీపీ ఆందోళన

నోట్ లో రాత తన కొడుకుది కాదు: భానుప్రసాద్ తల్లి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు   నిర్మల్, వెలుగు: నిర్మల్  

Read More

సజీవదహనం కేసు..హత్య కేసుగా మార్చి దర్యాప్తు: సీపీ చంద్రశేఖర్ రెడ్డి

ప్రియుడితో కలసి 4 నెలల కిందే ప్లాన్ చేసి  చంపించిన శాంతయ్య భార్య సృజన పెద్దపల్లి జిల్లా: మందమర్రి మండలం వెంకటాపూర్ గుడిపల్లిలో జరిగిన ఆరు

Read More

మంచిర్యాలలో రైస్ మిల్లును ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా నెన్నల్ మండలం నందులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీస్ రైస్ మిల్లును బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు

Read More

బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆత్మహత్య బాధాకరం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆత్మహత్యపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. విద్యార్థి సూసైడ్ నోట్ చూసిన తరువాత తన మనసు కలిచి వేసిందన్నారు. ట్రిపుల్ ఐటీ

Read More

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ భాను ప్రసాద్ సూసైడ్ నోట్‌లో ఏముందంటే.. ?

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భాను ప్రసాద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడంపై కు

Read More

భాను మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న.. విద్యార్థి పి. భానుప్రసాద్ డెడ్ బాడీని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మూడ్రోజుల క్రితమే భాను

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆర్కేపీ కోదండరామాలయంలో ఆదివారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా నిర్వహించారు. ఈ పడిపూజ

Read More