ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్నకు అసంతృప్తి సెగ తగిలింది. రెండేళ్లుగా ఆదిలాబాద్, జైనథ్ వ్యవసాయ మార్కెట్
Read Moreబీఆర్ఎస్, వామపక్షాల పొత్తుపై పార్టీల్లో టాక్
మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఎర్ర గులాబీ' మొగ్గ తొడుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య పొత్తు ఖాయమ
Read Moreవైభవంగా విగ్రహ పున:ప్రతిష్ఠాపన: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
ఇచ్చోడ, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారుస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్జి
Read Moreఅర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం
అర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో దారుణం మంటల్లో కాలిపోయి ముద్దలైన డెడ్ బాడీలు చనిపోయినోళ్లలో ఇ
Read Moreటాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా
ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు
Read Moreనాగోబా ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం. కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా క్షేత్రానికి త్వరలోనే మ
Read Moreమంచిర్యాలలో ఇల్లు కాలి ఆరుగురు సజీవ దహనం..అనేక అనుమానాలు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలోని ఇల్లు దగ్ధమై ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన
Read Moreనిర్మల్ కాంగ్రెస్లో గందరగోళం
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం బీజేపీలో చేరుతారని కొందరు, టీఆర్ఎస్ లో చేరుతారని మరికొందరు అయోమయంలో కాంగ్రెస్కార్యకర్తలు
Read Moreమంచిర్యాల జిల్లాలో ఇల్లు దగ్ధం, ఆరుగురు సజీవ దహనం
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో ఇల్లు దగ్ధం కావడంతో, ఆ మంటల్లో చిక్కుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో మాసు శివయ్య (50
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
మున్సిపల్ఆఫీసులలో సీసీ కెమెరాలు చెత్త సేకరణ ట్రాక్టర్లు, ఆటోలకు జీపీఎస్ కలెక్టర్ ముషారఫ్అలీ ఫారూఖీ నిర్మల్,వెలుగు: పారిశుద్ధ్య స
Read Moreకుమ్రం భీం ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేయని సర్కారు.. రైతులకు తిప్పలు
ఆసిఫాబాద్ వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపిస్తే పెండింగ్ప్రాజెక్టులు పూర్తి చేయిస్తానని హామీలిచ్చిన సీఎం కేసీఆర్మాట నిలబెట్టుకోలేకప
Read Moreభక్తులతో కిటకిటలాడుతున్న కేస్లాపూర్
ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఈ నెల 18న జరగనుంది. కార్య
Read Moreదివ్యాంగులను కించపరిస్తే కఠిన చర్యలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అంగవైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించార
Read More












