ఆదిలాబాద్

పెండింగ్​ సీఎమ్మార్​ సివిల్​ సప్లైకే..

మంచిర్యాల, వెలుగు:సివిల్​ సప్లయి డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారులు రైస్​మిల్లర్లకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్​ రైస్​ (

Read More

కంతి లింగవ్వ మృతితో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ

నిర్మల్, వెలుగు: మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కంతి లింగవ్వ అలియాస్ అనిత మరణంతో ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్​/మంచిర్యాల/ఆదిలాబాద్​ టౌన్​/ఆసిఫాబాద్​, వెలుగు: రైతులను కేంద్రంలోని మోడీ సర్కార్​దగా చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి విమర్శించారు. ఉపాధి హా

Read More

గర్మిళ్ల జడ్పీ హైస్కూల్​ దుస్థితిపై స్టూడెంట్స్​ ఆందోళన

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల జిల్లా పరిషత్​ హైస్కూల్​లో ఫ్లోరింగ్​ పూర్తిగా శిథిలమై విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. క్లా

Read More

బీఆర్ఎస్ ధర్నా .. జనం లేక వెలవెల

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా వివక్ష చూపడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కలెక్టరేట్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్న

Read More

'కాకా' వర్థంతి : కాకా అంబేడ్కర్ కాలేజీలో వర్థంతి కార్యక్రమం

ఇవాళ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి ఆదిలాబాద్/నార్నూర్/​బజార్ హత్నూర్/నేరడిగొండ/గుడిహత్నూర్,వెలుగు: మాత శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మం

Read More

నిర్మల్ జిల్లాలో పూర్తయిన భూసేకరణ

రూ.400 కొట్లతో నిర్మాణం ముందుకు వచ్చిన మలేషియా కంపెనీ జిల్లాలో ఐదు వేల ఎకరాల్లో పంట సాగు ఇప్పటికే బీరవెల్లిలో అయిల్ పామ్ నర్సరీ నిర్మల్,

Read More

​టాయిలెట్​ వస్తదని అసలు మంచినీళ్లే తాగుతలేం : మైలారం హైస్కూల్​ స్టూడెంట్స్​

మంచిర్యాల జిల్లా మైలారంలో విద్యార్థుల నిరసన  బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం హైస్కూల్​ స్టూడెంట్స్​ బుధవ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖానాపూర్,వెలుగు: కేసీఆర్​ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు చేయూత నిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆమె మండలంలోని

Read More

ప్రాణహిత వరదల్లో 30 వేల ఎకరాలకు నష్టం

    ప్రతిపాదనలు పంపించామంటున్న ఆఫీసర్లు     స్పందించని సర్కార్.. ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు ఆసిఫాబాద్,వెలుగు:&n

Read More

ఆరుగురి సజీవ దహనం కేసు ఛేదించిన పోలీసులు

మంచిర్యాల, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల16న అర్ధరాత్రి ఇంటిక

Read More

ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా పోలీసు అభ్యర్థుల ఈవెంట్స్ లో 52 శాతం అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీ

Read More