కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం కార్రెబ్బెన ప్రాథమిక పాఠశాలలో స్టూడెంట్స్ తాగునీటికి గోస పడుతున్నారు ఉదయం11 గంటల సమయంలో ఇద్దరు స్టూడెంట్స్ బోర్వెల్ వద్ద నీళ్లు నింపుకొని మోసుకురావడం కనిపించింది. నీటిని నింపడానికి అయిదు నిమిషాలు ఎండలో విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. పిల్లలతో ఎందుకు నీళ్లు మోపిస్తున్నారని స్థానికులు టీచర్ ను ప్రశ్నించడంతో స్కావెంజర్ రాలేదని పిల్లలే నీళ్లు తెచ్చుకుంటున్నారని చెప్పడం గమనార్హం.
తాగునీటి కోసం..చిన్నారుల పాట్లు
- ఆదిలాబాద్
- June 20, 2023
లేటెస్ట్
- ఈ ఏడాది మార్కెట్లో .. మ్యూచువల్ ఫండ్స్ పెట్టింది రూ.1.3 లక్షల కోట్లు
- సీఐఐ కొత్త ప్రెసిడెంట్గా ఐటీసీ చైర్మన్ ఎండీ సంజీవ్
- కమల్ హాసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..జులైలో భారతీయుడు 2
- యాదగిరిగుట్టలో మస్తు జనం..రద్దీతో సాయంత్రం బ్రేక్ దర్శనాలు రద్దు
- వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు
- న్యాక్ బలోపేతంపై సీఎం ఫోకస్
- కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ
- తెలంగాణ నేలపై పక్క రాష్ట్రాల సీడ్
- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సూర్యాపేట మామిడి మార్కెట్లో వ్యాపారుల గోల్ మాల్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు