ప్రజల ఆరోగ్యం కాపాడే ఉద్దేశంతో మంచి విజన్ తో కేంద్ర బడ్జెట్ ను రూపొందించారని చెప్పారు టీఆర్ఎస్ రాజ్యసభా పక్ష నేత కేశవరావు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం సందర్బంగా మాట్లాడిన కేకే… బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్నారు. రైతు లేనిదే ప్రభుత్వం, దేశం లేదన్నారు కేకే. రైతు చట్టాల రద్దును టీఆర్ఎస్ కోరుకోవడం లేదన్న కేకే… సవరణల కోసమైనా బిల్లులను రాజ్యసభకు తీసుకురావాలన్నారు. ఢిల్లీలో ఆందోళన విరమించేలా కేంద్రం, రైతులు చొరవ చూపాలన్నారు కేకే.
see more news