ప్రజలందరూ ఓట్లు వేయాలి : అమీర్‌ఖాన్‌

ప్రజలందరూ ఓట్లు వేయాలి : అమీర్‌ఖాన్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ బంద్రా వెస్ట్‌లోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… రాష్ట్ర ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.