పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. బెంగాల్ లో మమతా బెనర్జీ హింసతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ర్యాలీలో టీఎంసీ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిన్నటి ర్యాలీలో సీఆర్పీఎఫ్ లేకుంటే తనకు రక్షణ ఉండేది కాదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని .. పశ్చిమ బెంగాల్ లో 23 సీట్లు గెలుస్తుందన్నారు. మమత పరిపాలనకు మే 23 న ప్రజలు చరమగీతం పాడుబోతున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ సరళిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. బెదిరింపు ప్రకటనలు చేస్తున్న మమతా బెనర్జీపైన ఈసీ చర్యలు తీసుకోవడం లేదన్నారు అమిత్ షా.
మమత హింసతో గెలవాలనుకుంటున్నారు: అమిత్ షా
- దేశం
- May 15, 2019
లేటెస్ట్
- కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు
- గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలు
- V6 DIGITAL 17.05.2024 EVENING EDITION
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!