ఆంధ్రప్రదేశ్

మంత్రి విడదల రజినిపై టీడీపీ నేతలు ఫిర్యాదు

గుంటూరు: ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నేతలు అన్నారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నార

Read More

షర్మిల ఏ పార్టీలో చేరితే మాకేంటి సంబంధం:వైవీ సుబ్బారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YSRTP Chief YS Sharmila Reddy) చేరికపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి (YCP Regi

Read More

రాహుల్ ను ప్రధాని చేయడం మా నాన్న కల : షర్మిల

కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందన్నారు షర్మిల. ఢిల్లీలో రాహుల్ గాంధీ ,ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశా

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన వైఎస్ షర్మిల..

న్యూఢిల్లీ:   కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  పార్టీలో వైఎస్సార్టీపీని వైఎస్ షర్మిల విలీనం చేశారు. జనవరి 4వ తేదీ

Read More

రణరంగంగా తిరువూరు టీడీపీ ఆఫీసు.. గాల్లోకి కుర్చీలు.. తలలు పగిలాయి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయన తమ్ముడు నాని వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తిరువూరు టీడీపీ కార్యాలయం

Read More

సీఎం జగన్ను కలిసిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను ఆయన సోదరి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. తన తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియతో కలిసి ఆమె జ

Read More

జగన్కు ఝలక్.. కాంగ్రెస్ లో చేరతానన్న ఆళ్ల

 కాంగ్రెస్ లో చేరతారని నడుస్తున్న ప్రచారం పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోతున్నట్టు రామకృష్

Read More

జగన్ ప్రత్యర్థితో దోస్తీ.. బీటెక్ రవితో బ్రదర్ అనిల్‌ భేటీ  

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి, రాజన్న బిడ్డ షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారు

Read More

హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ అవుట్.. కర్నాటక మాజీ ఎంపీ శాంతమ్మ ఇన్​...

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను జగన్ పక్కన పెట్టారు. కనీసం అసెంబ్లీ సీటుకు కూడా ఆయన పేరు పరిగణించలేదు. గత ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాధవ్

Read More

జనవరి 7 నుంచి సంక్రాంతికి 32 స్పెషల్‌ రైళ్లు

సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో పెట్టుకుని 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికిం

Read More

దత్త తండ్రి.. దత్త పుత్రుడు.. అభివృద్దిని అడ్డుకుంటున్నారు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం  ( జనవరి 3) కాకినాడలో పర్యటించారు. నగరంలో రూ. 94కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానం ద్వారా

Read More

సంక్రాంతి స్పెషల్ : కుర్రోళ్లకు ఇప్పుడు పంచెకట్టు ఫ్యాషన్

ఫస్ట్ టైం ఎప్పుడు పంచెకట్టావ్? అని అడిగితే చిన్నప్పుడు ఎప్పుడో పంచెల ఫంక్షన్ చేసినప్పుడు అంటారు చాలామంది. మరి రెండోసారి... అంటే ఆలోచించాల్సిందే అంటారు

Read More

ఆసరా పెన్షన్ రూ.3వేలకు పెంపు

ఆంధ్రప్రదేశ్ లో ఆసరా లబ్దిదారులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  ఆసరా పెన్షన్లను రూ.3వేలకు పెంచుతున్నట్లు  ప్రకటించింది వైసీపీ ప్ర

Read More