ఆంధ్రప్రదేశ్
అంతా ఉత్తుత్తినే: పవన్ కళ్యాణ్ పై పోటీ చెయ్యట్లేదు - ఆర్జీవీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయనున్నాడన్న అంశంపై సస్పెన్స్ కి తెరపడింది. పిఠాపురం నుండి పోటీ చేయనున్నట్లు తానే స్వయంగ
Read Moreగుడ్ న్యూస్: తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు.. లీటర్కు 2రూపాయలు తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన ధరలను లీటర్ డీజిల్, పెట్రోల్ పై రెండు రూపాయలను తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
Read Moreరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... హోలీ పండుగకు 18 స్పెషల్ ట్రైన్స్
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు పల
Read Moreపవన్ ఎఫెక్ట్: పిఠాపురం టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడన్న అంశంపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న సస్పెన్స్ కి తెరపడింది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థాన
Read Moreఎన్నికల బరిలో ఆర్జీవీ, పవన్ కళ్యాణ్ పై పోటీ..
ఇప్పటికే ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు తన వంతుగా మరో బాంబు పేల్చాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్
Read Moreపవన్ పోటీ చేసేది అక్కడి నుండే..
2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచార హడా
Read More34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదల...
2024 ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించింది. మొదటి జాబితాలో జనసేనతో ఉమ్మడి జాబితా ప్రకటించిన టీడీపీ, ఇప్పుడు సపరేట్ గా రెండో జాబితాను
Read Moreమహిళలకు శుభవార్త : ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15000
ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద ఈ ఏడాదికి గాను అర్హులైన ఈబీసీ మహిళల అకౌంట్లలో రూ.15000 జమ చేయనున్నట్లు తెలి
Read Moreలా యూనివర్సిటీ పనులు ప్రారంభించిన సీఎం జగన్.!
కర్నూలులో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లా యూనివర్సిటీ పనులను ప్రారంభించారు సీఎం జగన్. ఈ క్రమం
Read MoreGeetanjali Death: గీతాంజలి మరణం కేసులో టీడీపీ కార్యకర్త అరెస్ట్
తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గీతాంజలి మరణానికి మీరంటే మీరు కారణం అంటూ అధికార ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి.
Read Moreఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల
న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం
Read Moreఏలూరు జిల్లాలో వింత... దూడకు ఆరు కాళ్లు.. రెండు తలలు, తోకలు
ప్రపంచంలో వింతలకు కొదవ లేకుండా పోయింది. ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ ఏ వింత జరిగిన క్షణాల్ల
Read Moreటీడీపీ రెండో జాబితా రెడీ..!
2024 ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయ్యింది. ఈ జాబితాను 14న ప్రకటించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తొలి జాబితాను జనసేనత
Read More












