ఆంధ్రప్రదేశ్

దేశంలో పేదరికం తగ్గుతున్నది : మోదీ

రామరాజ్యం తరహాలోనే పన్నుల వ్యవస్థను తెచ్చాం: ప్రధాని      ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతిపైసా లబ్ధిదారుల ఖాతాల్లోకే..   

Read More

చిత్తశుద్ధితో పని చేస్త.. పార్టీకి పూర్వవైభవం తెస్త: షర్మిల

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్

Read More

ప్రజల సంక్షేమానికే పన్నులను వాడుతున్నం: ప్రధాని మోదీ

ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల నుంచి వచ్చే పన్నులను వారి సంక్షేమానికే వాడుతున్నామని చెప్పారు. ఏపీలో &nb

Read More

పాలసముద్రంలో నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ లో నాసిన్ అకాడమీని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరి 16వ తేదీ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలో  అంతర్జాతీయ ప్ర

Read More

లేపాక్షి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

అమరావతి:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. జనవరి 16వ తేదీ మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా

Read More

ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్‌ షర్మిల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌‌గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వుల

Read More

చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది.  చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పై సుప్రీంకోర్టులో దక్కని

Read More

తిరుపతిలో వైభవంగా గో మహోత్సవ వేడుకలు

దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గో

Read More

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు(జనవరి 16) లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 వద్ద కొన

Read More

శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం.. పలు ఆర్జిత సేవలు రద్దు

ఈరోజు(జనవరి 16) తిరుమల శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. ‌ఇందులోభాగంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర

Read More

నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు

విశాఖపట్నం: నిబంధనలను ఉల్లంఘించిన 14 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఉప రవాణా కమిషనర్ జిసి రాజారత్న . సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేద

Read More

ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. జనవరి 15వ తేదీ సోమవారం ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Read More

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు ఉదయం(జనవరి 15) సుప్రభాత సేవలు పునఃప్రారంభ‌మయ్యాయి. పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం(జనవరి 14) ముగియడంతో.. సోమవారం ఉద&zwnj

Read More