ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలునిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావే
Read Moreఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు..35 మంది మృతి
అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,190కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర ఆరోగ్యశాఖ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87, 35
Read Moreఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మళ్లీ వాయిదా
ఏపీలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. నవంబరు 2 వరకు స్కూళ్లు మూసివేస్
Read Moreఏపీలో కరోనా తగ్గుముఖం.. భారీగా తగ్గిన కేసులు
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 5487 కొత్త కేసులు న
Read Moreఅక్టోబర్ 6 న ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్
అక్టోబర్ 6 న ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది కేంద్ర జలశక్తిశాఖ. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర జలశక్తి శాఖ
Read Moreఎస్పీ బాలుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రధానికి జగన్ లేఖ
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్
Read Moreగర్భం దాల్చిన బాలికకు పెళ్లి.. మైనర్ వివాహాన్ని అడుకున్న పోలీసులు
ద్వారకా తిరరుమల : వేర్వేరు సంఘటనల్లో రెండు మైనర్ వివాహాలు కలకలం రేపిన సంఘటన ఏపీలో జరిగాయి. వెస్ట్ గోదావరి జిల్లా, ద్వారకా తిరరుమల మండలం, పాములవారి గూడ
Read Moreప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కుల వరద
కృష్నా నదికి తోడు ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవీటి వాగు లంక గ్రామాలు.. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పేర్న
Read Moreఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా
విజయవాడ: ఆంధ్ర్రప్రదేశ్ దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం వారం రోజులపాట
Read Moreఏపీలో కొత్తగా 6,923 కేసులు..45 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 6923 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర వైద్
Read Moreచిత్తూరు జిల్లాలో ఏనుగు దాడి.. మహిళ మృతి
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లాలోని కుప్పం మండలంలో నాలుగు రోజుల క్రితం పొలంలో ఓ యువతి మృతిచెందగా.. తాజాగా మరో మహిళ
Read Moreదోపిడీకి రెక్కీ నిర్వహిస్తున్న 21 మంది గ్యాంగ్ అరెస్టు
కడప: కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం రేపింది. ఏకంగా 21 మంది దోపిడీ దొంగలను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా
Read Moreకడపలో కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళన
డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట నిరసన.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కడప: జిల్లా కేంద్రంలోని డీ ఎం హెచ్ ఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్లు కిర
Read More













