V6 News

ఆంధ్రప్రదేశ్

తిరుమల విషయంలో రాజకీయం చేస్తే.. ప్రజలే వారి భవితవ్యాన్ని నిర్ణయిస్తారు

తిరుమల డిక్లరేషన్ అంశం మీద నడుస్తున్న వివాదం మీద కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.

Read More

వీడియో : జగన్ మాస్క్ పెట్టుకోరు.. పెట్టుకుంటే ఊరుకోరు..

సీఎం జగన్ పై నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్రంలో లక్షల్లో కరోనా కేసులు,వేల సంఖ్యలో ప్రజల చనిపోతుంటే.. జగన్  మూర్ఖత్వానికి మానవ రూపంగానే మి

Read More

గరుడ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు బుధవారం ఉదయం మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకీలో దర్శనమిచ

Read More

‘వైసీపీ-టీడీపీ-జనసేన.. ఈ పార్టీల‌న్నీ బీజేపీ గొడుగు కింద పనిచేసేవే’

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వ‌హించింది. ఇందిరా భవన్‌లో ఆంధ్ర ప

Read More

ఏపీలో కొత్తగా 7,228 కేసులు..45 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,228 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 45 మంది మర

Read More

ప్రధాని మోడీపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన.. బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో మోడీ బజారున ప

Read More

కాలువలోకి బోల్తా కొట్టిన ట్రాక్టర్..

ఇద్దరు కార్మికుల మృతి గుంటూరు: బాపట్ల మండలం కంటకవాని పాలెం దగ్గర ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఏకంగా  కాలువలో  పడిపోవడంతో ఇద్దరు కార్మికులు మ

Read More

మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమ‌ల‌లో కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఐదో రోజు బుధ‌‌వారం మోహినీ అ

Read More

కేంద్రమంత్రి షెకావత్ తో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర

Read More

బోయి భీమన్న సాహితీ ముచ్చట్లు

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించుకున్న దామోదరం సంజీవయ్యతో సుప్రసిద్ధ కవి బోయి భీమన్న సాహితీ సాన్నిహిత్యం ఒక మర

Read More

ఏపీఎస్ ఆర్టీసీ అన్ లాక్ 5..   ఇకపై అన్ని సీట్ల భర్తీతో నడవనున్న బస్సులు

అమరావతి: అన్ లాక్ నిర్ణయాల్లో ఏపీ ఎస్ ఆర్టీసీ మరో  ముందుడుగు వేసింది. బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని  నిర్ణయించిం

Read More

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. సోమవారంతో పోల్చుకుంటే ఒకే రోజుకే వెయ్యికి పైగా కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర

Read More

తేనెటీగల దాడిలో డివిజినల్ ఇంజనీర్ మృతి

కర్నూల్ జిల్లా: తేనెటీగల దాడిలో డివిజినల్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన మంగళవారం కర్నూల్ జిల్లాలో జరిగింది. పాములపాడు మండలం, బానకచర్ల క్రాస్ వద్ద తనిఖీలు

Read More