V6 News

ఆంధ్రప్రదేశ్

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.81కోట్లు

లాక్ డౌన్ తర్వాత ఇంత భారీ ఆదాయం ఇదే తొలిసారి కర్నూలు: శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు

Read More

ఎన్డీఏలోకి జగన్? కేంద్రంలో మూడు పదవులు?

40 నిమిషాలపాటు కొనసాగిన చర్చ.. కరోనా టైంలో జగన్ కు మాత్రమే పీఎం అపాయింట్​మెంట్ కేబినెట్ బెర్తులపై కేంద్రం పెద్దలతో ఏపీ సీఎం మంతనాలు న్యూఢిల్లీ, వెలు

Read More

బేసిన్​ అవతలికి నీటి తరలింపు తప్పుకాదు

నీటి వాడకంపై జాతీయ విధానం ఉండాలె..: జగన్ రాయలసీమకు నీళ్ల విషయాన్ని మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చాలా రాష్ట్రాల్లో బేసిన్​ అవతలికి నీటిని తరలిస

Read More

ఏపీలో కొత్త‌గా 5795 కరోనా కేసులు న‌మోదు

ఏపీలో కొత్తగా 5,795 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. గడిచిన‌ 24 గంటల్లో 33 మ

Read More

కేసీఆర్ చేతకానితనంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై మంగళవారం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. హైదరాబా

Read More

కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇచ్చేందుకు 2 రాష్ట్రాల సీఎంలు అంగీకరించారు

న్యూఢిల్లీ: కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ ల సమర్పణకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశా

Read More

ఏపీ గ్రామాల్లో ఇంటింటికీ కొళాయి కనెక్షన్

రూ.4800 కోట్లు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహాలో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే నిమిత్తం నిధుల విడ

Read More

ఏపీలో 6 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,256 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More

స్విమ్స్ ఆస్పత్రిలో బిల్డింగ్ పెచ్చులూడి గర్భిణి మృతి

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధిక అనే గర్భిణీ అక్కడిక్కడే చనిపోయిం

Read More

కాకా అలుపెరగని ఆమ్ ఆద్మీ

కాకలు తీరిన రాజకీయ ఉద్ధండుడు మన ‘కాకా’. ఇంటి పేరు ‘గడ్డం’తో కాకుండా, ఒక రక్త సంబంధీకుడిగా అందరి నోళ్లల్లో ‘కాకా’గా పిలువబడే స్వర్గీయ వెంకటస్వామి 91వ జ

Read More

ఏపీలో కొత్త‌గా 6,242 పాజిటివ్ కేసులు న‌మోదు

ఏపీలో గడిచిన 24గంటల్లో 6,242 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. 40మంది మృతిచెందిడంతో ఇప్పటివరకు కరోనాతో

Read More

దేశంలో నియంత పాలన నడుస్తుంది

దేశంలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. మోడీ తాను అనుకున్నదే చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యవసాయ చట్టం రైతులకు శాపంగా

Read More

ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు.  విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాస

Read More